Saturday, March 14, 2026
f t y in
Breaking

Articles by admin

Advertisement
దేశంలో 40,547 గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు : పార్లమెంటులో కేంద్రం ప్రకటన
National

దేశంలో 40,547 గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు : పార్లమెంటులో కేంద్రం ప్రకటన

మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు అయినప్పటికీ, ఇంకా వేలాది గ్రామాలకు రోడ్డు సౌకర్యం లభించకపోవడం ప్రత్యేకంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం ఏవైనా నాన్-గవర్నమెంటల్ సంస్థలు, ప్రతిపక్ష పార్టీలు మాత్రమే కాకుండా, కేంద్ర ప్రభుత్వం సైతం పార్లమెంట్ సమావేశాల్లో సాక్ష్యంగా గుర్తించింది. నేడు జరిగిన సమావేశంలో ప్రతిపక్ష సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ సమాధానం ఇచ్చారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, దేశంలో ఇంకా 40,547 గ్రామాలకు […]

Loading

December 13, 2025 • admin
Advertisement
error: Content is protected !!