Notice: Function _load_textdomain_just_in_time was called incorrectly. Translation loading for the page-views-count domain was triggered too early. This is usually an indicator for some code in the plugin or theme running too early. Translations should be loaded at the init action or later. Please see Debugging in WordPress for more information. (This message was added in version 6.7.0.) in /home/pressmeet/public_html/wp-includes/functions.php on line 6121
September 2024 - Press Meet

Month: September 2024

తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదల

ప్రజా ప్రభుత్వం రికార్డు సమయంలో డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ #DSC-2024 ఫలితాలను ప్రకటించింది. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విడుదల చేశారు. ఉత్తీర్ణులైన అభ్యర్థులకు అభినందనలు తెలియజేశారు.🔹 దసర పండుగ శుభ సందర్భాన్ని…

పదవి విరమణ పొందుతున్న వారికి సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్

సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని జి.ఎం ఆఫీస్ నందు ఏరియా ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తూ, ఈనెల 30 సోమవారం రోజున పదవి విరమణ చేయుచున్న శ్రీ వల్లూరి.వెంకట.దుర్గాప్రసాద్, సింగరేణి సంస్థ యందు 36 సంవత్సరాలు వివిధ హోదాలో ఉద్యోగం నిర్వహించి, పదవి…

సీనియర్ సిటిజన్స్ డే వారోత్సవాలు: హక్కులు, సేవలపై అవగాహన సదస్సు

ఈరోజు 28-09-2024 శనివారం ఉదయం 10:30 గం:లకు తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ భవనం, విద్యానగర్ కాలనీ, కొత్తగూడెం లో జిల్లా మహిళా,శిశు,దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖ వారు 25-09-2024 నుండి 01-10-2024 సీనియర్ సిటిజన్స్ డే వారోత్సవాలు లో భాగంగా…

ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి వేడకను నిర్వహించిన కొత్తగూడెం ఏరియా సింగరేణి యామాన్యం

తేదీ. 27.09.2024 న కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ గారి కార్యాలయము నందు స్వర్గీయులు ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి వేడకను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిఎం గారు మాట్లాడుతూ ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్…

తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో ర్యాలీ

ఈరోజు 27-09-2024 శుక్రవారం ఉదయం 10:30 గం:లకు (01-10-2024) అంతర్జాతీయ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా జిల్లా మహిళా,శిశు, వికలాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖ వారు వరప్రసాద్, నరేష్ గార్ల ఆధ్వర్యంలో జరిగిన వారోత్సవాళ్ళో భాగంగా కొత్తగూడెం ,పోస్టాఫీసు సెంటర్ నుండి…

రామవరం కమ్యూనిటీ హాల్ రేనోవేషన్ పనులును పర్యవేక్షించిన INTUC కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎం.డి రజాక్

కార్మిక ప్రాంతమైన రామవరం నందు కమ్యూనిటీ హాల్ లో జరుగుతున్న ఆధునికరణ పనులను పర్యవేక్షించిన కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్,మరియు ఐఎన్టియుసి నాయకులు పాల్గొని, ఏదైతే కమ్యూనిటీ హాల్ నందు ఆధునీకరణ పనులను శుభకార్యాలకు అవసరాల నిమిత్తం నిర్మాణం…

ద‌స‌రా పండుగ నాటికి రాష్ట్రంలో ఇందిర‌మ్మ క‌మిటీలు : సీఎం రేవంత్

ద‌స‌రా పండుగ నాటికి రాష్ట్రంలో ఇందిర‌మ్మ క‌మిటీలు ఏర్పాటు చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అన్ని స్థాయిల్లో క‌మిటీల ఏర్పాటుకు ఒకట్రెండు రోజుల్లో విధివిధినాలు రూపొందించాల‌ని సూచించారు. అర్హులు అందరికీ ఇందిర‌మ్మ ఇళ్లు ద‌క్కాల‌న్నారు. 🔺ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సచివాలయంలో…

కొత్తగూడెం ఏరియాలో జరిగిన గేట్ మీటింగ్ లో పాల్గొన్న ఐఎన్టీయూసీ జనరల్ సెక్రెటరీ త్యాగరాజు ,వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్

బుధవారం రోజున కొత్తగూడెం ఏరియాలోని ఏరియా వర్క్ షాప్ నందు ఫిట్ కార్యదర్శి ఎం.డి సత్తార్ పాష ఆధ్వర్యంలో ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎం.డి రజాక్ అధ్యక్షతన జరిగిన గేట్ మీటింగ్లో ముఖ్య అతిధిగా జనరల్ సెక్రెటరీ త్యాగరాజు పాల్గొన్నారు, త్యాగరాజు…

ఏడువారాల నగల గురించి అనువంశిక ఆయుర్వేద వైద్యులు కాళహస్తి వేంకటేశ్వరరావు సంపూర్ణ వివరణ

ఆదివారమునకు సూర్యుడు అధిపతి. అతని లోహము బంగారము , రత్నము మాణిక్యం. మాణిక్యమును శిరోభూషణములలో తప్పక పొదుగుదురు. తిరుపతి వేంకటేశ్వరునకు బొడ్డునందు మాణిక్యం ఉండును. ఈనాడు రవ్వలు పొదగని శుద్ద స్వర్ణాభరణములు లేదా నిజమైన మాణిక్యములు దొరుకుట దుర్లభము కనుక లేత…

ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంఎస్‌ఎంఈ పాలసీ-2024ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ, సూక్ష్మ, చిన్న పరిశ్రమలను పటిష్టం చేయడం ఆర్థిక…

error: Content is protected !!