Saturday, March 14, 2026
f t y in
Breaking
Advertisement 728×90
Uncategorized

ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంఎస్‌ఎంఈ పాలసీ-2024ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ, సూక్ష్మ, చిన్న పరిశ్రమలను పటిష్టం చేయడం ఆర్థిక వ్యవస్థకు కీలకమని, రాహుల్‌ గాంధీ ఆలోచనలను అనుసరిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి ఈ కొత్త పాలసీని ప్రవేశపెట్టారని అన్నారు. భారీ పరిశ్రమలతో పాటు సూక్ష్మ, చిన్న పరిశ్రమలు కూడా సమానంగా అభివృద్ధి చెందడం అవసరమని ఆయన […]

Loading

ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంఎస్‌ఎంఈ పాలసీ-2024ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ, సూక్ష్మ, చిన్న పరిశ్రమలను పటిష్టం చేయడం ఆర్థిక వ్యవస్థకు కీలకమని, రాహుల్‌ గాంధీ ఆలోచనలను అనుసరిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి ఈ కొత్త పాలసీని ప్రవేశపెట్టారని అన్నారు. భారీ పరిశ్రమలతో పాటు సూక్ష్మ, చిన్న పరిశ్రమలు కూడా సమానంగా అభివృద్ధి చెందడం అవసరమని ఆయన వెల్లడించారు.

Loading

Share this story:
📱
Never miss breaking news
Download the PRESS MEET NEWS app — Free on Google Play
▼ Get App

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!