March 9, 2026
🔴 BREAKING
National • Mar 9, 2026

చట్టం పరిధిలో ప్రజా సేవ చేస్తాం: మాజీ మావోయిస్టు నేత ఆశన్న

మావోయిస్టు మాజీ నేత ఆశన్న కీలక వ్యాఖ్యలు హన్మకొండ జిల్లా బట్టుపల్లిలో మాజీ మావోయిస్టులు, అమరుల కుటుంబాలను కలిసిన మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న కీలక వ్యాఖ్యలు చేశారు.…

Loading

📅 March 9, 2026🏷 National
National • Mar 9, 2026

తండ్రి ప్రేమకు నిదర్శనం: పసికందును చూసి ఉద్వేగానికి గురైన తండ్రి

చెన్నైకి చెందిన ఒక వైద్యురాలు సోషల్ మీడియాలో పంచుకున్న వీడియో నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. లేబర్ రూమ్ బయట వేచి ఉన్న తండ్రికి అప్పుడే పుట్టిన బిడ్డను చూపిస్తుండగా, ఆయన ఎంతో కంగారుపడి, బిడ్డను…

Loading

📅 March 9, 2026🏷 National
National • Mar 9, 2026

ఇంద్రకీలాద్రిపై వైభవంగా ముగిసిన మహాకుంభాభిషేకం

విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో 12 ఏళ్లకోసారి నిర్వహించే మహాకుంభాభిషేక మహోత్సవాలు ఆదివారం భక్తిశ్రద్ధలతో ముగిశాయి. లోక కల్యాణం కోసం చేపట్టిన ఈ పవిత్ర క్రతువులో భాగంగా యాగశాల పూజలు, పూర్ణాహుతి నిర్వహించారు. ఉదయం 9.34…

Loading

📅 March 9, 2026🏷 National
Andhra • Mar 9, 2026

తాడేపల్లి రిటైనింగ్ వాల్ నిర్మాణానికి మంత్రి లోకేశ్ శంకుస్థాపన

మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మహానాడు ప్రాంత ప్రజల దశాబ్దాల కలను మంత్రి నారా లోకేశ్ నెరవేర్చారు. సీతానగరం మహానాడు వద్ద రూ. 294.20 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. కృష్ణా…

Loading

📅 March 9, 2026🏷 Andhra
Andhra • Mar 9, 2026

వైఎస్ జగన్‌పై షర్మిల విమర్శలు: మద్యం, డ్రగ్స్ మాఫియాపై ధ్వజం

గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో డిజిటల్ చెల్లింపులు లేకుండా నగదు రూపంలో మద్యం విక్రయించి పెద్ద ఎత్తున మాఫియాకు తెరలేపారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా దుద్దుకూరులో నిర్వహించిన రచ్చబండ…

Loading

📅 March 9, 2026🏷 Andhra
Crime • Mar 9, 2026

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా పట్టుబడ్డ గంజాయి

కౌలాలంపూర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద రూ.3 కోట్ల విలువైన 9 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో పట్టుబడిన ఈ మాదకద్రవ్యాలను సీజ్ చేసి,…

Loading

📅 March 9, 2026🏷 Crime
Crime • Mar 9, 2026

బీమా సొమ్ము కోసం భర్తను చంపించిన భార్య: ఖమ్మంలో దారుణం

బీమా సొమ్ము కోసం కట్టుకున్న భర్తనే కారుతో ఢీకొట్టించి చంపిన కిరాతక ఘటన ఖమ్మం నగరంలోని గాంధీనగర్‌లో వెలుగుచూసింది. అనారోగ్యంతో ఉన్న భర్త రవి త్వరలోనే చనిపోతాడనే ఉద్దేశంతో భార్య ప్రశాంతి గత జూలైలో…

Loading

📅 March 9, 2026🏷 Crime
Career • Mar 9, 2026

30వేల మంది తొలగింపు వార్తలను కొట్టిపారేసిన టెక్ మహీంద్రా

టెక్‌ మహీంద్రాలో 30వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను కంపెనీ తీవ్రంగా ఖండించింది. ఇవన్నీ కేవలం అవాస్తవాలని, లేఆఫ్స్‌కు సంబంధించి ఎలాంటి ప్రతిపాదనలు లేవని స్టాక్ ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో స్పష్టం…

Loading

📅 March 9, 2026🏷 Career
error: Content is protected !!