📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, May 26, 2026
Visitors: 823,956  |  346 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుతమిళనాడులో మైనర్ బాలిక హత్యాచారం కేసు: నిందితుడికి డబుల్ డెత్ పెనాల్టీవిప్రో (Wipro) మెగా వాక్-ఇన్ డ్రైవ్దేశంలో మరో 100 కొత్త విమానాశ్రయాలు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుసూర్యాస్త్ర రాకెట్ ప్రయోగం సక్సెస్: స్వదేశీ రక్షణ రంగంలో భారత్ సరికొత్త మైలురాయిఇన్ఫోసిస్ (Infosys BPM) వాక్-ఇన్ డ్రైవ్ Latest Breaking News from PressMeetతాజా వార్తలుతమిళనాడులో మైనర్ బాలిక హత్యాచారం కేసు: నిందితుడికి డబుల్ డెత్ పెనాల్టీవిప్రో (Wipro) మెగా వాక్-ఇన్ డ్రైవ్దేశంలో మరో 100 కొత్త విమానాశ్రయాలు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుసూర్యాస్త్ర రాకెట్ ప్రయోగం సక్సెస్: స్వదేశీ రక్షణ రంగంలో భారత్ సరికొత్త మైలురాయిఇన్ఫోసిస్ (Infosys BPM) వాక్-ఇన్ డ్రైవ్ 
Telangana ⚡ AMP

మంత్రి పొంగులేటి అక్రమాలపై గన్‌పార్కు వద్ద భారాస నిరసన

March 30, 2026 March 30, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమ మైనింగ్‌పై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ భారాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్‌పార్కు వద్ద నిరసన చేపట్టారు. ఈ కుంభకోణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వాటా ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు. వేల కోట్ల అవినీతి జరగకపోతే సభను ఎందుకు వాయిదా వేశారని ధ్వజమెత్తారు. మెట్రో భూములను కొట్టేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపిస్తూ, కేటీఆర్, హరీశ్ రావు నేతృత్వంలో నేతలు అసెంబ్లీకి పాదయాత్రగా వెళ్లారు. ప్రభుత్వం వెంటనే మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!