📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, July 10, 2026
Visitors: 1,377,853  |  522 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుసుప్రీం కోర్టులో హైడ్రామా: పేపర్లు గాల్లోకి విసిరిన పిటిషనర్టెక్ మహీంద్రా (Tech Mahindra) ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ వాక్-ఇన్ డ్రైవ్బీహార్‌లో వింత దొంగతనాలు: రైల్వే హై-టెన్షన్ విద్యుత్ తీగల మాయంసివిల్ కేసుల నత్తనడకపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు: ‘ఆ వేగాన్ని చూసి నత్త కూడా ప్రశ్నిస్తుంది!’భారత్‌లో యాపిల్ కీలక నిర్ణయం: మళ్లీ క్రెడిట్, డెబిట్ కార్డులతో పేమెంట్స్!Latest Breaking News from PressMeetతాజా వార్తలుసుప్రీం కోర్టులో హైడ్రామా: పేపర్లు గాల్లోకి విసిరిన పిటిషనర్టెక్ మహీంద్రా (Tech Mahindra) ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ వాక్-ఇన్ డ్రైవ్బీహార్‌లో వింత దొంగతనాలు: రైల్వే హై-టెన్షన్ విద్యుత్ తీగల మాయంసివిల్ కేసుల నత్తనడకపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు: ‘ఆ వేగాన్ని చూసి నత్త కూడా ప్రశ్నిస్తుంది!’భారత్‌లో యాపిల్ కీలక నిర్ణయం: మళ్లీ క్రెడిట్, డెబిట్ కార్డులతో పేమెంట్స్!
Telangana ⚡ AMP

మంత్రి పొంగులేటి అక్రమాలపై గన్‌పార్కు వద్ద భారాస నిరసన

March 30, 2026 March 30, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమ మైనింగ్‌పై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ భారాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్‌పార్కు వద్ద నిరసన చేపట్టారు. ఈ కుంభకోణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వాటా ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు. వేల కోట్ల అవినీతి జరగకపోతే సభను ఎందుకు వాయిదా వేశారని ధ్వజమెత్తారు. మెట్రో భూములను కొట్టేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపిస్తూ, కేటీఆర్, హరీశ్ రావు నేతృత్వంలో నేతలు అసెంబ్లీకి పాదయాత్రగా వెళ్లారు. ప్రభుత్వం వెంటనే మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!