Notice: Function _load_textdomain_just_in_time was called incorrectly. Translation loading for the page-views-count domain was triggered too early. This is usually an indicator for some code in the plugin or theme running too early. Translations should be loaded at the init action or later. Please see Debugging in WordPress for more information. (This message was added in version 6.7.0.) in /home/pressmeet/public_html/wp-includes/functions.php on line 6121
Telangana Archives - Press Meet

Category: Telangana

ఎన్ పి ఎస్ క్విట్ ఇండియా AINPSEF తెలంగాణ అధ్యక్షులు మాచన రఘునందన్

పాత పింఛను పథకం సాధన కోసం ఈ నెల లో ఢిల్లీ లో కార్యక్రమం ఉందని ఏ ఐ ఎన్ పి ఎస్ ఈ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మాచన రఘునందన్ తెలిపారు. బుధవారం నాడు ఆయన హైదరాబాద్ లో మాట్లాడుతూ..…

భద్రాద్రిలో సమ్మర్ షూటింగ్ క్యాంప్‌ 2025 విజేతలకు జూన్ 3 బహుమతి ప్రదానోత్సవం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైఫిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మర్ షూటింగ్ క్యాంప్ 2025 – ఇంటర్ డిస్ట్రిక్ట్ షూటింగ్ పోటీ విజయవంతంగా నిర్వహించబడింది. ఈ పోటీలో యువతీ, యువకులు చురుకుగా పాల్గొని ప్రతిభ కనబరిచారు. విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం జూన్…

సింగరేణి కార్మికుల కొత్త బదిలీ విధానాన్ని వ్యతిరేకిస్తున్న ఐ.ఎన్.టీ.యూ.సి

కార్మికుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్న కొత్త బదిలీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ (ఐ.ఎన్.టీ.యూ.సి) డిమాండ్ఐ. ఎన్. టీ.యూ. సి. రాష్ట్ర సెక్రటరీ జనరల్ మరియు రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి…

పిల్లల భద్రతకు ‘సురక్షా కవచ్‌’: జూన్‌ నుంచి సైబరాబాద్‌ పోలీసుల ప్రత్యేక కార్యక్రమం

సైబరాబాద్‌ పోలీసులు పాఠశాల విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ‘సురక్షా కవచ్‌’ పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. జూన్‌ నుంచి అమల్లోకి వచ్చే ఈ కార్యక్రమం ద్వారా సైబర్, రోడ్డు భద్రతతోపాటు మానసిక, శారీరక ఆరోగ్యంపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు.…

సింగరేణి కార్మికుల సంక్షేమానికి ఐఎన్టీయూసీ కోర్‌ కమిటీ చర్చలు

సింగరేణి కోల్డ్ మేన్స్ లేబర్ యూనియన్INTUC సెక్రటరీ జనరల్. మరియు తెలంగాణ రాష్ట్రకనీస వేతన సలహా మండలి చైర్మన్. శ్రీ జనక్ ప్రసాద్ గారి అధ్యక్షతన హైదరాబాదులోని నారాయణగూడ ఐ ఎన్ టి యూ సి ఆఫీసులో రెండు రోజులు కోరు…

కొత్తగూడెం జి.ఎం. కార్యాలయంలో ఉద్యోగుల సమస్యలపై మెమోరాండం

సింగరేణి కొత్తగూడెం ఏరియా లోని జి.ఎం ఆఫీస్ నందు రేపు ది.28/04/2025 న జరగబోయే స్ట్రక్చర్ కమిటీ మీటింగ్ లో ఉద్యోగులకు కావలసిన (పది) ముఖ్యమైన అంశాలను కొత్తగూడెం ఏరియా ఐఎన్టియుసి వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్, కొత్తగూడెం ఏరియా జనరల్…

జవహర్‌నగర్ లోని చెత్త – ఒక తరానికి భవిష్యత్తు లేకుండా చేస్తుందా ?

మన చేత్త వల్ల ఎంతమంది పిల్లల ఆరోగ్యానికీ, భవిష్యత్తుకీ ముప్పు వస్తోందో ఎవరైనా ఆలోచించారా? ఈ సమస్య ఎక్కడో కాదు – మన హైదరాబాద్ నగరంలోనే తీవ్రమవుతోంది. జవహర్ నగర్‌లోని చెత్త డంపింగ్ యార్డు 339 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రతిరోజూ…

తెలంగాణలో అమలులోకి ఎస్సీ వర్గీకరణ చట్టం : 56 కులాలకు మూడు గ్రూపులుగా రిజర్వేషన్లు

తెలంగాణ ప్రభుత్వం బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌ ప్రకారం, రాష్ట్రంలోని మొత్తం 56 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా విభజించి, వారికి ప్రత్యేక రిజర్వేషన్లు కేటాయించింది.…

కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటుకు మున్సిపాలిటీ రీజినల్ డైరెక్టర్ మసూద్ పర్యటన

కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలతోపాటు సుజాతనగర్ మండలంలోని 7 గ్రామాలను కలుపుతూ కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైంది. సుజాతనగర్, నర్సింహసాగర్, కొమిటిపల్లి, నిమ్మలగూడెం, లక్ష్మీదేవిపల్లి, మంగపేట, నాయకులగూడెం పంచాయతీలను ఇందులో చేర్చనున్నారు. ఏజెన్సీ పరంగా సమస్యలు ఉన్నాయా అన్న దానిపై మున్సిపాలిటీ…

నిరుద్యోగుల కోసం అధునాతన రీడింగ్‌ రూమ్స్‌ – ఐటీడీఏ పీఓ రాహుల్

నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సమర్థంగా సిద్ధమయ్యేలా ఆధునాతన హంగులతో రీడింగ్‌ రూమ్స్‌ను నిర్మిస్తున్నట్లు ఐటీడీఏ పీ.ఓ బి. రాహుల్ తెలిపారు. భద్రాచలం తాతగుడి సెంటర్‌లోని గ్రంథాలయాన్ని గురువారం సందర్శించిన ఆయన, రీడింగ్‌ రూమ్స్‌ నిర్మాణ పనులను పరిశీలించి మాట్లాడారు. రీడింగ్‌…

error: Content is protected !!