📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Thursday, July 23, 2026
Visitors: 1,522,989  |  630 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుహైకోర్టు రిటైర్డ్ జడ్జీల వసతుల్లో ఏకరూపత: ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు: సుప్రీంకోర్టుస్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) - రూర్కెలా స్టీల్ ప్లాంట్ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్‘వందేమాతరం’ని అవమానిస్తే మూడేళ్ల జైలు: పార్లమెంట్‌లో సవరణ బిల్లు!మతం మారితే ఎస్సీ హోదా రద్దు: మరోసారి సుప్రీంకోర్టు తుది తీర్పుLatest Breaking News from PressMeetతాజా వార్తలుహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుహైకోర్టు రిటైర్డ్ జడ్జీల వసతుల్లో ఏకరూపత: ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు: సుప్రీంకోర్టుస్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) - రూర్కెలా స్టీల్ ప్లాంట్ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్‘వందేమాతరం’ని అవమానిస్తే మూడేళ్ల జైలు: పార్లమెంట్‌లో సవరణ బిల్లు!మతం మారితే ఎస్సీ హోదా రద్దు: మరోసారి సుప్రీంకోర్టు తుది తీర్పు
National ⚡ AMP

కేరళలో మార్పు ఖాయం: పాలక్కడ్ సభలో ప్రధాని మోదీ

March 29, 2026 March 29, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

కేరళలో ఎల్‌డీఎఫ్‌, యూడీఎఫ్‌ కూటముల అవినీతి పాలనకు అంతం పలికి, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పాలక్కడ్‌ ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాలుగా ఈ రెండు కూటములు రాష్ట్రాన్ని దోచుకుంటూ ఆర్థిక వ్యవస్థను రూ. 5 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టాయని విమర్శించారు. ఎన్డీయే అధికారంలోకి వస్తే అవినీతిపరుల నుండి నిధులు రికవరీ చేసి అభివృద్ధికి ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు. ఏప్రిల్ 9న జరగనున్న పోలింగ్‌లో ప్రజలు విజ్ఞతతో ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!