📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, March 31, 2026
Visitors: 154,468  |  266 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుహైదరాబాద్‌లో మాజీ CM జయలలిత నివాసం సీజ్గాల్లో విమానం ఇంజిన్‌లో మంటలు: 300 మంది సురక్షితం<br>చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో పేలుడు: నలుగురికి గాయాలుడిజిటల్ జనగణన 2026: దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయంఅత్తమామలకు భరణం..‘చట్టపర’ బాధ్యత కాదు: అలహాబాద్ హైకోర్టుLatest Breaking News from PressMeetతాజా వార్తలుహైదరాబాద్‌లో మాజీ CM జయలలిత నివాసం సీజ్గాల్లో విమానం ఇంజిన్‌లో మంటలు: 300 మంది సురక్షితం<br>చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో పేలుడు: నలుగురికి గాయాలుడిజిటల్ జనగణన 2026: దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయంఅత్తమామలకు భరణం..‘చట్టపర’ బాధ్యత కాదు: అలహాబాద్ హైకోర్టు
World ⚡ AMP

గాల్లో విమానం ఇంజిన్‌లో మంటలు: 300 మంది సురక్షితం

March 31, 2026 13 hr ago 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

బ్రెజిల్‌లోని సౌ పోలోలో డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో టేకాఫ్ అయిన 9 నిమిషాలకే సాంకేతిక లోపంతో ఎడమ ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని యూ-టర్న్ తీసుకుని సౌ పోలో ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. పైలట్ చాకచక్యంతో విమానంలోని 300 మంది ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడటంతో తృటిలో భారీ ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అధికారులు ప్రమాద కారణాలపై విచారణ చేపట్టారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!