📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, June 12, 2026
Visitors: 1,029,652  |  337 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లుLatest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లు
Khammam ⚡ AMP

రామవరం కమ్యూనిటీ హాల్ రేనోవేషన్ పనులును పర్యవేక్షించిన INTUC కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎం.డి రజాక్

September 26, 2024 September 26, 2024 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

కార్మిక ప్రాంతమైన రామవరం నందు కమ్యూనిటీ హాల్ లో జరుగుతున్న ఆధునికరణ పనులను పర్యవేక్షించిన కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్,మరియు ఐఎన్టియుసి నాయకులు పాల్గొని, ఏదైతే కమ్యూనిటీ హాల్ నందు ఆధునీకరణ పనులను శుభకార్యాలకు అవసరాల నిమిత్తం నిర్మాణం శర వేగంగా జరుగుతున్నాయి, కానీ ఇంకా కొన్ని పనుల ను నిర్మించాల్సిన అవసరం ఉన్నవి, దీని గురించి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ శాలెం రాజు గారి దృష్టికి తీసుకెళ్లామని ముఖ్యంగా బౌండరీ చుట్టూ వాల్ పై మేష్ ఏర్పాటు చేయాలి, వాష్ బేసిన్ ఏరియాలో ఐరన్ గ్రిల్ ఏర్పాటు చేయాలి, కోతులు రావడానికి అవకాశం ఉంది, అలాగే దొంగలు వాటర్ ట్యాపులు ఎత్తుకుపోయే అవకాశం ఉంది.

ఎంట్రన్స్ నందు రెండవ గేట్ ఏర్పాటు చేయాలి, ఆవులు జంతువులు రాకుండా క్యాటిల్ గార్డ్ ఏర్పాటు చేయాలి, కిచెన్ పక్కన స్టోర్ రూమ్ ఏర్పాటు చేయాలి, డైనింగ్ మరియు కిచెన్ మధ్యలో చిన్న బిట్టు ఫ్లోరింగ్ చేయించాలి, ఓపెన్ స్టేజి నందు ఓపెన్ షెడ్ వేయించాలి, స్టేజ్ ముందు రెండు లైటింగ్ కొరకు టవర్స్ ఏర్పాటు చేయాలి, స్టేజ్ ముందున్న ఓపెన్ ప్లేస్ లో లెవెలింగ్ చేయించి మొత్తం ఫ్లోరింగ్ చేయించాలి, అలాగే కమ్యూనిటీ హాల్ నందు ఏ/సీలు ఏర్పాటు చేయాలని, త్వరగా కమ్యూనిటీ హాల్ కార్మిక కుటుంబాలకు అందుబాటులో తేవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐఎన్టియుసి నాయకులు బూటిక రాజేశ్వరరావు,ఎస్కే గౌస్, ఎండి సత్తార్ పాష, ఏం అశోక్, సిహెచ్ కుమార్, ఎం కొమురయ్య, తిరుపతి, రహీం, బింగి గోపాల్, పూర్ణ, భాను కమల్, జానీ పాషా, ప్రసాద్, మహమ్మద్ జానీ, రాజేందర్, కొండలు, రాంధాని, శ్రీకాంత్ శర్మ, నరేష్, జోగేశ్వరరావు, శేఖర్, మిత్రులు, శ్రేయోభిలాషులు, తదితరులు పాల్గొన్నారు

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!