📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Monday, July 27, 2026
Visitors: 1,533,744  |  695 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Andhra ⚡ AMP

ఏయూ నుంచి రాణించిన మేధావులు గర్వకారణం: ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్

April 27, 2026 April 27, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

వందేళ్ల చరిత్ర కలిగిన ఆంధ్ర యూనివర్సిటీ భవిష్యత్తులో మరిన్ని మైలురాళ్లను అధిగమించాలని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఆకాంక్షించారు. ఏయూ కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా సమాజ శ్రేయస్సులో కీలక పాత్ర పోషించిందని కొనియాడారు. సి.వి. రామన్ వంటి దిగ్గజాలు ఇక్కడి నుంచే ప్రస్థానాన్ని ప్రారంభించడం విశేషమని గుర్తుచేశారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర విద్యా రంగం మరింత ఉజ్వలంగా మారుతుందని, ఏయూ మేధావులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నత స్థానాల్లో రాణించడం గర్వకారణమని ఆయన ప్రశంసించారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!