Category: National

శివలింగాలలోని రకాలు , వాటిని పూజించడం వలన కలుగు ఫలితాలు – సంపూర్ణ వివరణ : కాళహస్తి వేంకటేశ్వరరావు అనువంశిక ఆయుర్వేద వైద్యులు

కాళహస్తి వేంకటేశ్వరరావు అనువంశిక ఆయుర్వేద వైద్యులు 9885030034

టీటీడీ పాలకమండలి తొలి సమావేశం 18న – చైర్మన్ బి.ఆర్. నాయుడు

టీటీడీ నూతన పాలకమండలి ఈ నెల 18న‌ తమ తొలి సమావేశాన్ని నిర్వహించనుంది. తిరుమల అన్నమయ్య భవనంలో ఉదయం 10:15 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న ఈ తొలి బోర్డు సమావేశంలో పలు కీలక అంశాలు,…

కాన్పుర్‌ ‘నీట్’ కోచింగ్‌ సెంటర్‌లో విద్యార్థినిపై ఆరునెలలపాటు అత్యాచారం – ఇద్దరు టీచర్ల అరెస్ట్

వైద్యవిద్యలో ప్రవేశం కోసం ‘నీట్‌’ శిక్షణ కోసం ఓ కోచింగ్‌ సెంటరులో చేరిన 17 ఏళ్ల విద్యార్థినిని ఆర్నెల్లపాటు నిర్బంధించి, అత్యాచారానికి పాల్పడ్డ టీచర్లు సిద్దీఖి, వికాస్‌లపై కేసు నమోదు చేసినట్లు ఉత్తరప్రదేశ్‌ కాన్పుర్‌ పోలీసులు వెల్లడించారు. బాధితురాలు కల్యాణ్‌పుర్‌ పోలీసుస్టేషనులో…

టర్మ్, ఆరోగ్య బీమా పాలసీలకు GST నుంచి ఊరట: మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం

టర్మ్ పాలసీలతో పాటు సీనియర్ సిటిజన్ల ఆరోగ్య బీమా పాలసీలకు GST నుంచి ఊరట లభించే అవకాశం ఉంది. మంత్రివర్గ ఉపసంఘం శనివారం సమావేశమై, టర్మ్, ఆరోగ్య బీమా పాలసీలను మినహాయించాలనే చర్చ జరిగింది. రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమాపై…

తమిళనాడులో హిందీ మాస వేడుకలపై సీఎం స్టాలిన్‌ వ్యతిరేకత: ప్రధానికి లేఖ

తమిళనాడులో హిందీ భాషపై మరోసారి విరుచుకుపడింది. ప్రధాని మోదీకి లేఖ రాసిన సీఎం స్టాలిన్, రాష్ట్రంలో హిందీ మాస వేడుకలు రద్దు చేయాలని కోరారు. “హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో ఉత్సవాలు ఎందుకు?” అని ప్రశ్నించారు. రాజ్యాంగం ఏ భాషకు జాతీయ హోదా…

సద్గురు ఈశా ఫౌండేషన్‌పై కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది

విద్యార్థులు, యువతలో నైపుణ్యాలను మెరుగుపరిచి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పారిశ్రామిక సంస్థల భాగస్వామ్యంతో నెలకొల్పిన యంగ్ ఇండియా తెలంగాణ స్కిల్స్ యూనివర్శిటీకి అదానీ గ్రూప్ రూ. 100 కోట్ల విరాళం అందించింది. అదానీ గ్రూప్…

రైల్వే టికెట్‌ బుకింగ్‌ నిబంధనల్లో మార్పు: 120 రోజుల బుకింగ్‌ వ్యవధి 60 రోజులకు కుదింపు

భారతీయ రైల్వే టికెట్‌ రిజర్వేషన్లకు కీలక మార్పులు చేసింది. 120 రోజుల ముందు బుకింగ్‌ చేసుకునే సదుపాయాన్ని 60 రోజులకు కుదించింది. ఈ మార్పు 2024 నవంబర్‌ 1 నుంచి అమల్లోకి రానుంది. అయితే, ఇప్పటికే బుకింగ్‌ చేసుకున్న వారికి ఎటువంటి…

పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6Aను సమర్థించిన సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6Aను రాజ్యాంగం ప్రకారం చెల్లుబాటుగా సమర్థిస్తూ కీలక తీర్పును వెలువరించింది. 5 న్యాయమూర్తుల ధర్మాసనంలో నలుగురు న్యాయమూర్తులు సెక్షన్ 6Aకు మద్దతు తెలుపగా, జస్టిస్ పార్థీవాలా వ్యతిరేకించారు. ఆయన అభిప్రాయం ప్రకారం, విదేశీయులు పౌరసత్వం పొందినా…

సుప్రీంకోర్టులో కొత్త న్యాయదేవత విగ్రహం కళ్లకు గంతలు తొలగింపు

సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల లైబ్రరీలో ఏర్పాటు చేసిన న్యాయదేవత విగ్రహం ప్రస్తుతం విశేషంగా చర్చనీయాంశమైంది. సంప్రదాయంగా న్యాయదేవత విగ్రహాన్ని కళ్లకు గంతలు కట్టిన రూపంలో చూసి ఉంటాం, అది “చట్టం గుడ్డిది” అనే భావనను ప్రతిబింబిస్తుంది, అంటే చట్టం ముందుకు ఎవరైనా సమానమే…

వయసు మళ్లిన వారిలో ఒంటరిగా నివసించే ధోరణి దేశంలో పెరుగుదల

తాజా అధ్యయనం ప్రకారం, వయసు మళ్లిన వారిలో ఒంటరిగా నివసించే ధోరణి దేశంలో పెరుగుతోంది. ఆర్థిక, సామాజిక స్వతంత్రత దీనికి ప్రధాన కారణమని ‘ఏజ్‌వెల్‌ ఫౌండేషన్‌’ సెప్టెంబరులో నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. 10,000 మందిలో 14.3% మంది ఒంటరిగా నివసిస్తుండగా, పట్టణాల్లో…

error: Content is protected !!