2050 అవసరాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ తాగునీటి ప్రణాళిక: సీఎం రేవంత్ రెడ్డి
మహానగరంలో 2050 నాటికి పెరిగే జనాభా నీటి అవసరాలను తీర్చేందుకు మౌలిక సదుపాయాల ప్రణాళికను సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి జలమండలి అధికారులకు ఆదేశించారు. జలమండలి బోర్డు తొలి సమావేశం కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగింది. సమావేశంలోని కీలక నిర్ణయాలు:…