📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, June 12, 2026
Visitors: 1,034,289  |  379 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లుLatest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లు
National ⚡ AMP

లోక్‌సభ స్థానాల పెంపునకు కేంద్రం సిద్ధం: 850కి చేరనున్న సీట్లు

April 14, 2026 April 14, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లులను ఈ నెల 16న కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. తాజా ప్రతిపాదనల ప్రకారం లోక్‌సభ స్థానాలు 543 నుండి 850కి పెరగనున్నాయి. దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాల నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో సగటున 50% సీట్లు పెంచి, రాజకీయ ప్రాతినిధ్యం దెబ్బతినకుండా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2029 ఎన్నికల నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయనుండగా, దీనిపై చర్చించేందుకు ఇండియా కూటమి నేతలు బుధవారం సమావేశం కానున్నారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!