తిరుమల తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
తిరుమలలో వైకుంఠద్వార దర్శనం టోకెన్ల జారీలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి అధికారులు సేకరించిన నివేదికను సీఎం చంద్రబాబుకు అందజేశారు. నివేదికలో ప్రధాన…