📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, April 28, 2026
Visitors: 486,794  |  530 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుకొత్తగా రెండు అమృత్ భారత్ రైళ్లు ప్రారంభం: ప్రధాని మోదీ కీలక ప్రకటనవాట్సప్ సరికొత్త క్లౌడ్ బ్యాకప్ ఫీచర్: యూజర్లకు స్టోరేజీ ఊరటకొలంబియా హిప్పోల రక్షణకు అనంత్ అంబానీ ముందడుగుమెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం: 15 మంది ప్రయాణికులకు గాయాలుడిజిటల్ అరెస్ట్ మోసాల కట్టడికి కేంద్రం కీలక ప్రతిపాదనలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుకొత్తగా రెండు అమృత్ భారత్ రైళ్లు ప్రారంభం: ప్రధాని మోదీ కీలక ప్రకటనవాట్సప్ సరికొత్త క్లౌడ్ బ్యాకప్ ఫీచర్: యూజర్లకు స్టోరేజీ ఊరటకొలంబియా హిప్పోల రక్షణకు అనంత్ అంబానీ ముందడుగుమెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం: 15 మంది ప్రయాణికులకు గాయాలుడిజిటల్ అరెస్ట్ మోసాల కట్టడికి కేంద్రం కీలక ప్రతిపాదనలు
Telangana ⚡ AMP

గోదావరిఖనిలో మైసమ్మ ఆలయాలను కూల్చిన చర్యపై బండి సంజయ్ ఆగ్రహం

November 8, 2025 November 8, 2025 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

గోదావరిఖనిలో రోడ్డు విస్తరణ పేరుతో 46 దారి మైసమ్మ ఆలయాలను కూల్చిన అధికారులు అన్యాయంగా వ్యవహరిస్తున్నారని బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. రోడ్డుకు అడ్డుగా ఉన్న మసీదులను కూల్చనట్లయితే, ఆలయాలను మాత్రమే కూల్చడంలో తేడేంటి అని ప్రశ్నించారు. ఆటో డ్రైవర్లు, భక్తులు ప్రతిరోజూ ఆలయాలను దర్శించుకుంటున్నారని, భక్తుల మనోభావాలను పట్టించుకోకపోవడం దారుణమని తెలిపారు. గోదావరిఖనికి 48 గంటల్లో ఆలోపు కూల్చివేసిన ఆలయాలను పునర్నిర్మించమని హెచ్చరించారు, లేకపోతే మసీదులన్నిటినీ కూల్చే చర్య తీసుకుంటానని, అధికారులందరినీ ప్రజల ముందు నిలబెడతానని స్పష్టం చేశారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!