విశాఖలో దారుణ ఘటన : నిద్రిస్తున్న భర్తపై వేడినీళ్లు పోసిన భార్య
విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం నేరెళ్లవలసలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బుధవారం రాత్రి 2 గంటల సమయంలో నిద్రిస్తున్న భర్త నందిక కృష్ణపై భార్య గౌతమి వేడి నీళ్లు పోసింది. ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఈ దంపతుల మధ్య…