మాల మహానాడు భద్రాద్రి జిల్లా యూత్ వింగ్ అధ్యక్షుడిగా పసుపులేటి పవన్
మాల మహానాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూత్ వింగ్ అధ్యక్షుడిగా జూలూరుపాడుకు చెందిన పసుపులేటి పవన్ నియమితులయ్యారు. బుధవారం హైదరాబాద్లో జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య ఈ నియామక పత్రాన్ని అందజేశారు. జిల్లాలో మాల యువతను సంఘటితం చేస్తూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పవన్కు సూచించారు. సమాజ అభివృద్ధి కోసం యువతలో చైతన్యం తీసుకురావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ రంజిత్ కుమార్, యూత్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు […]
మాల మహానాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూత్ వింగ్ అధ్యక్షుడిగా జూలూరుపాడుకు చెందిన పసుపులేటి పవన్ నియమితులయ్యారు. బుధవారం హైదరాబాద్లో జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య ఈ నియామక పత్రాన్ని అందజేశారు. జిల్లాలో మాల యువతను సంఘటితం చేస్తూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పవన్కు సూచించారు. సమాజ అభివృద్ధి కోసం యువతలో చైతన్యం తీసుకురావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ రంజిత్ కుమార్, యూత్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Share this story:
📱
Never miss breaking news
Download the PRESS MEET NEWS app — Free on Google Play