రామవరం సమ్మర్ క్యాంప్ ముగింపు వేడుకల్లో టీషర్ట్ల పంపిణీ
తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మర్ క్యాంప్ కొత్తగూడెం జిల్లా రామవరంలో విజయవంతంగా ముగిసింది. అథ్లెటిక్స్లో పాల్గొన్న పిల్లలకు డివైఎస్వో పరంధామరెడ్డి, ఐఎన్టీయూసి వైస్ప్రెసిడెంట్ ఎండి రజాక్, ఎంఎంటీఐ సీఐ సుధాకర్ రావు ప్రధాన అతిథులుగా హాజరై టీషర్ట్లను పంపిణీ చేశారు.…