Category: National

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) ప్రజలు భారత్‌లో కలవండి : రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) ప్రజలు భారత్‌లో కలవాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పిలుపునిచ్చారు. పీవోకే ప్రజలను సొంత మనుషుల్లా చూసుకుంటామని, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా వారి మద్దతు పొందుతామని అన్నారు. జమ్మూ కశ్మీర్‌లో 370 అధికరణ రద్దు తర్వాత…

రైలు ట్రాక్‌పై గ్యాస్‌ సిలిండర్‌ తప్పిన పెను ప్రమాదం

ఉత్తరప్రదేశ్‌ కాన్పుర్‌లో కాళింది ఎక్స్‌ప్రెస్‌ రైలుకు పెను ప్రమాదం తప్పింది. ప్రయాగ్‌రాజ్‌ నుంచి భివానీ వెళ్తున్న రైలు శివరాజ్‌పుర్‌ వద్ద గ్యాస్‌ సిలిండర్‌ను ఢీకొట్టింది. లోకోపైలట్‌ ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును ఆపడంతో సిలిండర్‌ 50 మీటర్ల దూరంలో పడింది. ప్రమాదం…

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన

కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఖమ్మం పట్టణంలోని 16వ డివిజన్ దంసాలపురంలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ముంపు బాధితులతో మాట్లాడి పునరావాస చర్యలపై వివరాలు తెలుసుకున్నారు. వరద నివారణలో ప్రభుత్వం సహకారం లేదని స్థానికులు పేర్కొన్నారు.…

విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు

తమిళ స్టార్ విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. ఫిబ్రవరిలో గుర్తింపు కోసం దరఖాస్తు చేసిన ఈ పార్టీని రిజిస్టర్డ్ పార్టీగా నమోదు చేసినట్లు అధికారిక సమాచారం అందింది. ఇటీవల జెండాను ఆవిష్కరించిన…

బడిపిల్లల భద్రతపై సెప్టెంబరు 24న ‘సుప్రీం’ విచారణ

దేశంలోని పలుచోట్ల స్కూళ్లలో బాలికలపై లైంగిక దాడి ఘటనలను సుప్రీంకోర్టు సీరియస్‌గా తీసుకుంది. విద్యాసంస్థల్లో బాలల భద్రతకు చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయాలంటూ ‘బచ్‌పన్ బచావో ఆందోళన్’ స్వచ్ఛంద సంస్థ దాఖలు…

మహిళల కోసం ‘అవని’ ఖాతా : బంధన్‌ బ్యాంక్‌

మహిళా ఖాతాదారుల కోసం ‘అవని’ పేరిట ప్రత్యేక పొదుపు ఖాతాను ఆవిష్కరించినట్లు బంధన్‌ బ్యాంక్‌ వెల్లడించింది. ఈ ఖాతాదారులకు ప్రత్యేక డెబిట్‌ కార్డు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. దీనికి అనుబంధంగా రూ.10లక్షల విలువైన వ్యక్తిగత ప్రమాద బీమా, కార్డు పోతే రూ.3.5 లక్షల…

వివిధ బోర్డు పరీక్షల్లో 65 లక్షల మంది స్టూడెంట్స్ ఫెయిల్ : కేంద్రం

గత ఏడాది 6.5 మిలియన్లకు పైగా విద్యార్థులు అన్ని రకాల బోర్డు పరీక్షల్లో ఫెయిల్ అయ్యారని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలోని 56 ప్రభుత్వ సంస్థలు, మూడు కేంద్ర బోర్డుల్లో జరిపిన పరిశోధనల ఫలితాల ఆధారంగా ఈ వివరాలను…

దేశ ప్రజలకు ప్రధాని మోడీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

దేశం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుందాం.. దేశానికి స్వేచ్ఛావాయువులు అందించిన త్యాగధనుల స్ఫూర్తి కొనసాగించాలి.. ఎందరో మహానుభావులు ఈ దేశం కోసం జీవితాలను పణంగా పెట్టారు.. ప్రాణాలు అర్పించిన మహనీయులకు దేశం రుణపడి ఉంటుంది.. దేశవ్యాప్తంగా ఘనంగా హర్‌ ఘర్‌ తిరంగా…

వర్గీకరణ తీర్పు మాదిగల విజయం కాదు, మనువాదుల విజయం మాలమహానాడు రాష్ట్ర అద్యక్షులు పిల్లి సుధాకర్

ఢిల్లీ తెలంగాణ భవన్ అంబేద్కర్ విగ్రహం ముందు మాలమహానాడు అర్ధనగ్న ప్రదర్శన మాదిగలను పావుగా వాడుతున్న బిజేపి SC వర్గీకరణపై సూప్రీం తీర్పుఅంబేద్కర్ వాదులపై దాడి బీజేపీ విభజించు పాలించు సూత్రాలకు అనుగుణంగా తీర్పు,ఒక్క దెబ్బకు రెండు అన్నట్లు మాల మాదిగలపై…

స్లీపర్ మరియు AC కోచ్‌లలో కన్ఫర్మ్ టిక్కెట్లు లేకుండా ప్రయాణిస్తే జరిమానా : రైల్వే శాఖ

భారతదేశంలో, రైల్వే వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్ద వాటిలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది, భారతీయ రైల్వేలు ఆసియాలో అతిపెద్ద రైలు నెట్‌వర్క్. దేశంలోని దాదాపు ప్రతి ప్రాంతాన్ని కవర్ చేసే స్థోమత, సౌలభ్యం మరియు విస్తారమైన నెట్‌వర్క్ కారణంగా చాలా మంది రైలు…

te Telugu
error: Content is protected !!