దేశ ప్రజలకు ప్రధాని మోడీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
దేశం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుందాం.. దేశానికి స్వేచ్ఛావాయువులు అందించిన త్యాగధనుల స్ఫూర్తి కొనసాగించాలి.. ఎందరో మహానుభావులు ఈ దేశం కోసం జీవితాలను పణంగా పెట్టారు.. ప్రాణాలు అర్పించిన మహనీయులకు దేశం రుణపడి ఉంటుంది.. దేశవ్యాప్తంగా ఘనంగా హర్ ఘర్ తిరంగా వేడుకలు జరుగుతున్నాయి.భారత ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకం.. 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా అభివృద్ధి పథంలో వెళ్తున్నాం.. 40 కోట్ల మంది స్వాతంత్య్రాన్ని సాధిస్తే.. 140 కోట్ల మంది ఎంతైనా సాధించవచ్చు.. లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు […]
దేశం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుందాం.. దేశానికి స్వేచ్ఛావాయువులు అందించిన త్యాగధనుల స్ఫూర్తి కొనసాగించాలి.. ఎందరో మహానుభావులు ఈ దేశం కోసం జీవితాలను పణంగా పెట్టారు.. ప్రాణాలు అర్పించిన మహనీయులకు దేశం రుణపడి ఉంటుంది.. దేశవ్యాప్తంగా ఘనంగా హర్ ఘర్ తిరంగా వేడుకలు జరుగుతున్నాయి.భారత ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకం.. 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా అభివృద్ధి పథంలో వెళ్తున్నాం.. 40 కోట్ల మంది స్వాతంత్య్రాన్ని సాధిస్తే.. 140 కోట్ల మంది ఎంతైనా సాధించవచ్చు.. లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలి-ప్రధాని మోడీ
Share this story:
📱
Never miss breaking news
Download the PRESS MEET NEWS app — Free on Google Play