Category: National

నేడు భారత ప్రధాని నరేంద్ర మోడీ 74వ పుట్టిన రోజు

నేడు భారత ప్రధాని నరేంద్ర మోడీ 74వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ ఆయన పుట్టిన రోజు వేడుకలను “సేవా పర్వ్”గా నిర్వహిస్తోంది. సేవా పర్వ్ కార్యక్రమంలో భాగంగా వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు, శ్రామదానం, ఆరోగ్య శిబిరాలు,…

ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం మాజీ అగ్నివీర్‌లకు 10% రిజర్వేషన్

ఒడిశా ప్రభుత్వం మాజీ అగ్నివీర్‌లకు 10% రిజర్వేషన్‌ ప్రకటించింది. గ్రూప్‌ C, D ఉద్యోగాల్లో వారిని యూనిఫామ్‌ సర్వీసుల్లో నియమిస్తామని పేర్కొంది. వీరికి ఫిజికల్‌ టెస్ట్‌ నుంచి మినహాయింపు, వయసులో 3 ఏళ్ల సడలింపు కూడా ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్…

ఎలక్ట్రిక్ ట్రాక్టర్ కిలోమీటర్‌కు కేవలం ₹14 మాత్రమే ఖర్చు

ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు ఇండియా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తాయని భావిస్తున్నారు. AutoNxt స్టార్టప్, కుబోటా, మహీంద్రా, HAV, సోనాలికా కంపెనీలు ఇప్పటికే ఎలక్ట్రిక్ ట్రాక్టర్ నమూనాలు చూపించాయి. AutoNxt కంపెనీ లెవల్ 3 అటానమస్ టెక్నాలజీతో డ్రైవర్ లెస్ ట్రాక్టర్‌ను…

యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్న బీజేపీ : ప్రియాంకా గాంధీ

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా మంగళవారం యూపీలో 69,000 ఉపాధ్యాయుల నియామకంపై బీజేపీపై విమర్శలు చేశారు. దళితులు, వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయకుండా, రిజర్వేషన్ కుంభకోణం ద్వారా వారి హక్కులను హరించారన్నారు. బీజేపీ యువతకు సామాజిక, ఆర్థిక, మానసికంగా…

రాజస్థాన్‌లో రైలు ట్రాక్‌పై సిమెంట్‌ దిమ్మె పెట్టి కుట్ర

రాజస్థాన్‌లో అజ్మీర్‌ వద్ద రైలు ప్రమాదానికి కుట్ర. దుండగులు ట్రాక్‌పై సిమెంట్‌ దిమ్మెను ఉంచి, వేగంగా వచ్చిన రైలు దానిని ఢీకొట్టింది. దీంతో ఇంజిన్‌ సహా ట్రాక్‌ కొంత భాగం దెబ్బతింది. లోకో పైలట్‌ ఆర్పీఎఫ్ అధికారులకు వెంటనే సమాచారం అందించారు.…

భారత్-యూఏఈ మధ్య ఇంధన రంగంలో 4 కీలక ఒప్పందాలు

అబుధాబి యువరాజు షేక్ ఖలీద్ బిన్ మహ్మద్, ప్రధాని మోదీ చర్చల తర్వాత ఈ ఒప్పందాలు కుదిరాయి, వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించారు. అబుదాబి నేషనల్‌ ఆయిల్‌ కార్పొరేషన్, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ మధ్య దీర్ఘకాలిక…

శంషాబాద్ విమానాశ్రయంలో కొత్తగా ‘సిటీ సైడ్ చెక్-ఇన్ & బ్యాగేజ్ డ్రాప్ ఫెసిలిటీ’

HYD: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిరిండియా ‘సిటీ సైడ్ చెక్-ఇన్ & బ్యాగేజ్ డ్రాప్ ఫెసిలిటీ’ అందుబాటులోకి తెచ్చింది. ఈ సదుపాయం ఎయిరిండియా, విస్తారా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు లభ్యమవుతుంది. ప్రయాణికులు తమ బ్యాగేజీని కౌంటర్‌లోనే అప్పగించి, డిపార్చర్‌ లెవల్‌ వరకు…

భారత్‌లో తొలి మంకీ పాక్స్‌ కేసు నమోదు, ఢిల్లీలో ఇద్దరికి లక్షణాలు

భారత్‌లో తొలి మంకీ పాక్స్‌ కేసు నమోదు. ఢిల్లీలో ఇద్దరికి మంకీ పాక్స్‌ లక్షణాలు కనిపించాయని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ రెండు కేసులు వైద్య పరీక్షల్లో నిర్ధారణకు వచ్చాయి. బాధితులను ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం…

బెంగళూరు రామేశ్వరం పేలుడు కేసులో NIA చార్జ్‌షీట్‌ దాఖలు

బెంగళూరు రామేశ్వరం పేలుడు కేసులో NIA చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఐసిస్‌ ఆల్‌ హింద్‌ గ్రూప్‌కు చెందిన ముసవిర్‌, మతీన్‌, మునీర్‌, షరీఫ్‌లపై అభియోగాలు మోపింది. నిందితులు డార్క్‌వెబ్‌ ద్వారా పరిచయాలు పెంచుకుని, ఐసిస్‌ సౌత్‌ ఇండియా చీఫ్‌ అమీర్‌తో కలిసి…

కోల్‌కతా హత్యాచార ఘటనపై తదుపరి విచారణను వారంపాటు వాయిదా

కోల్‌కతా హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు విచారణ జరుగుతోంది. సీబీఐ తమ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించగా, ఫోరెన్సిక్‌ నమూనాలు ఎయిమ్స్‌కు పంపుతామని తెలిపారు. సీబీఐకు వారంలో స్టేటస్ రిపోర్ట్‌ ఇవ్వాలని ఆదేశించారు. వైద్యుల భద్రతపై తీసుకున్న చర్యలపై బెంగాల్‌ ప్రభుత్వం స్టేటస్‌ రిపోర్ట్‌…

error: Content is protected !!