కొత్తగూడెం జిల్లా మణుగూరులో విషాదకర సంఘటన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ప్రైవేటు పాఠశాలలో విద్యుత్‌షాక్‌తో ఇద్దరు స్కూలు సెక్యూరిటీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. పాఠశాల చుట్టూ ఉన్న జెండాలు తొలగించే క్రమంలో రత్నం (54), ఉపేందర్‌ (45) విద్యుత్‌ సరఫరాకు సంబంధించిన భాగానికి తగిలి శాక్‌ కొట్టి అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనతో పాఠశాలలో విషాదం అలుముకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!