📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Monday, July 27, 2026
Visitors: 1,534,026  |  723 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Khammam ⚡ AMP

వన మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

August 13, 2024 August 13, 2024 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో చండ్రుగొండ రేంజ్,పోకలగూడెం, బీట్ బెండలపాడు అటవీ ప్రాంతంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో గొత్తి కోయల చేత హత్య గావించబడ్డ చలమల శ్రీనివాసరావు గారి జ్ఞాపకార్ధంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంచే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డివిజన్ స్థాయి అధికారులు, సి సి ఎఫ్ స్థాయి అధికారులు, ఎఫ్ డి ఓ, ఖమ్మం, వరంగల్,మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం నాలుగు జిల్లాల ఫారెస్ట్ అధికారులు,సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, పాఠశాలల విద్యార్థులతో మండల రేంజ్ కార్యాలయం నుంచి ప్రభుత్వం చలమల శ్రీనివాసరావు గారు మృతి చెందిన ప్రదేశాన్ని స్మృతి వనంగా ప్రకటించగా అక్కడివరకు భారీ ర్యాలీ నిర్వహించి స్మృతి వనంలో వివిధ రకాల మొక్కలు నాటారు అనంతరం అధికారులతో కలిసి శ్రీనివాస రావు గారి స్మారక స్తూపాన్ని ప్రారంభించిన అనంతరం నిర్వహించిన సభలో ప్రసంగించి మొక్కల వలన కలిగే ఉపయోగాలను వివరించి దివంగత ఫారెస్ట్ రేంజ్ అధికారి చలమల శ్రీనివాస రావు గారికి ఘన నివాళి అర్పించారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!