📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Sunday, July 19, 2026
Visitors: 1,494,444  |  615 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలు‘వందేమాతరం’ని అవమానిస్తే మూడేళ్ల జైలు: పార్లమెంట్‌లో సవరణ బిల్లు!మతం మారితే ఎస్సీ హోదా రద్దు: మరోసారి సుప్రీంకోర్టు తుది తీర్పుఅహ్మదాబాద్‌లో భారీ పేలుడు: ఎనిమిది మంది మృతిపవన్ కల్యాణ్‌ను పరామర్శించిన మంత్రి నారా లోకేశ్కేబీఆర్ పార్క్‌లో 20 అడుగుల భారీ కొండచిలువ కలకలంLatest Breaking News from PressMeetతాజా వార్తలు‘వందేమాతరం’ని అవమానిస్తే మూడేళ్ల జైలు: పార్లమెంట్‌లో సవరణ బిల్లు!మతం మారితే ఎస్సీ హోదా రద్దు: మరోసారి సుప్రీంకోర్టు తుది తీర్పుఅహ్మదాబాద్‌లో భారీ పేలుడు: ఎనిమిది మంది మృతిపవన్ కల్యాణ్‌ను పరామర్శించిన మంత్రి నారా లోకేశ్కేబీఆర్ పార్క్‌లో 20 అడుగుల భారీ కొండచిలువ కలకలం
Andhra Pradesh ⚡ AMP

రూ.20 లక్షల బంగారం అప్పగించి నిజాయతీ చాటిన కూలీ

May 30, 2026 May 30, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

తూర్పుగోదావరి జిల్లా మండపేట ఏడిద గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ నామాల లక్ష్మణకుమార్ నిజాయతీని చాటుకున్నారు. ఈనెల 24న సీతానగరానికి చెందిన శ్రీలేఖ కుటుంబం ఆటోలో వెళ్తూ రూ.20 లక్షల విలువైన బంగారు ఆభరణాల బ్యాగ్‌ను పోగొట్టుకుంది. ఆ బ్యాగ్ దొరికిన లక్ష్మణకుమార్.. దానిని భద్రపరిచి శుక్రవారం పోలీసులకు అప్పగించారు. బ్యాగ్‌లోని ఆధార్ కార్డు వివరాల ఆధారంగా పోలీసులు బాధితురాలిని పిలిపించి నగలను అందజేశారు. లక్ష్మణకుమార్ అద్భుతమైన నిజాయతీని పోలీసులు, స్థానికులు ఎంతగానో అభినందించారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!