📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, June 12, 2026
Visitors: 1,038,688  |  394 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లుLatest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లు
Uncategorized ⚡ AMP

న్యాయవ్యవస్థలో ఏఐ మానవ మేధకు ప్రత్యామ్నాయం కాదు: సీజేఐ

April 18, 2026 April 18, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

న్యాయవ్యవస్థలో కృత్రిమ మేధ (AI) కేవలం సహాయకారి మాత్రమేనని, అది మానవ విచక్షణా శక్తికి ప్రత్యామ్నాయం కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. ఏఐ సాంకేతికతకు నైతిక విలువలు, సామాజిక కోణాలు ఉండవని, రాజ్యాంగ విలువలకు కట్టుబడి నిర్ణయాలు తీసుకోవడంలో మానవ అనుభవమే కీలకమని పేర్కొన్నారు. క్లిష్టమైన కేసుల పరిష్కారంలో ఏఐ సామర్థ్యం సరిపోదని, న్యాయాధికారులు సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే సొంత విచక్షణతో పనిచేయాలని ఆయన సూచించారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!