Category: Andhra

APPSC గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా

APPSC గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష పరిపాలనా కారణాల వల్ల వాయిదా పడింది. బుధవారం నాడు APPSC పత్రికా ప్రకటన ప్రకారం, సవరించిన పరీక్ష తేదీని త్వరలో ప్రకటిస్తారు. షెడ్యూల్ ప్రకారం గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను జూలై 28న నిర్వహించాల్సి ఉండగా.. ముఖ్యంగా…

నేడు ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు

సీఎం చంద్రబాబు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 5.10 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి బయలుదేరి 7.25 గంటలకు ఢిల్లీ చేరుకుని అక్కడే బస చేస్తారు. గురువారం ఉదయం ఆయన ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. అనంతరం హోంమంత్రి అమిత్ షా,…

error: Content is protected !!