Saturday, March 14, 2026
f t y in
Breaking

Articles by admin

Advertisement
అరసవల్లి రథసప్తమి వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి : మంత్రి అచ్చెన్నాయుడు
Andhra

అరసవల్లి రథసప్తమి వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి : మంత్రి అచ్చెన్నాయుడు

రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఈ నెల 25న నిర్వహించనున్న రథసప్తమి మహోత్సవాలను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో, వేడుకలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించాలని గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు అధికారులను ఆదేశించారు. అరసవల్లి దేవస్థానంలో ఏర్పాట్లపై మంత్రి సమీక్ష శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి అచ్చెన్నాయుడు గారు […]

Loading

January 22, 2026 • admin
Advertisement
error: Content is protected !!