📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, May 1, 2026
Visitors: 529,374  |  269 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలురేపు కోట్లాది ఫోన్లలో ఎమర్జెన్సీ సైరన్: ఆందోళన చెందవద్దన్న కేంద్రంమైనర్ల పౌరసత్వంపై కేంద్రం కీలక కొత్త గైడ్‌లైన్స్'ఆపరేషన్ సిందూర్' ఏడాది పూర్తి: మీడియా ముందుకు వీరనారీమణులు10వ తరగతి తర్వాత కెరీర్ మార్గదర్శకాలు ఎం ఉన్నాయ్..సుదీర్ఘ యుద్ధానికి భారత్ సిద్ధం: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్Latest Breaking News from PressMeetతాజా వార్తలురేపు కోట్లాది ఫోన్లలో ఎమర్జెన్సీ సైరన్: ఆందోళన చెందవద్దన్న కేంద్రంమైనర్ల పౌరసత్వంపై కేంద్రం కీలక కొత్త గైడ్‌లైన్స్'ఆపరేషన్ సిందూర్' ఏడాది పూర్తి: మీడియా ముందుకు వీరనారీమణులు10వ తరగతి తర్వాత కెరీర్ మార్గదర్శకాలు ఎం ఉన్నాయ్..సుదీర్ఘ యుద్ధానికి భారత్ సిద్ధం: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
National ⚡ AMP

రేపు కోట్లాది ఫోన్లలో ఎమర్జెన్సీ సైరన్: ఆందోళన చెందవద్దన్న కేంద్రం

May 1, 2026 1 hr ago 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

మే 2న దేశవ్యాప్తంగా కోట్లాది మొబైల్ ఫోన్లు ఒకేసారి సైరన్ శబ్దాలతో మారుమోగనున్నాయి. విపత్తుల సమయంలో ప్రజలను అప్రమత్తం చేసే ‘సెల్ బ్రాడ్‌కాస్ట్ అలర్ట్ సిస్టమ్’ను పరీక్షించేందుకు కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ, ఎన్డీఎంఏ సంయుక్తంగా ఈ ట్రయల్ నిర్వహిస్తున్నాయి. ఇది కేవలం ప్రయోగాత్మక పరీక్ష మాత్రమేనని, ఫోన్‌కు అలర్ట్ మెసేజ్ వస్తే ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ వ్యవస్థ ద్వారా అత్యవసర సమాచారాన్ని క్షణాల్లో లక్షలాది మందికి చేరవేయడం సాధ్యమవుతుంది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!