📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Saturday, August 1, 2026
Visitors: 1,557,061  |  857 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుఆస్తి పత్రాలు పోగొట్టిన ఎస్‌బీఐకి జరిమానా: రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ సంచలన తీర్పువాట్సాప్‌ వెబ్‌ వినియోగదారులకు సూపర్‌ అప్‌డేట్: ఇకపై బ్రౌజర్‌ నుంచే ఆడియో, వీడియో కాల్స్ఆర్‌ఏసీ టికెట్‌కు పూర్తి ఛార్జీ ఎందుకు?: లోక్‌సభలో రైల్వే శాఖ స్పష్టమైన వివరణతండ్రీకొడుకుల మధ్య 'పళ్ల బురుసు' వార్: అలరిస్తున్న 'బలగం' నటుల విలేజ్ కామెడీ డ్రామా టీజర్రాజ్యసభలో వందేమాతరం బిల్లుకు ఆమోదం: జాతీయ గేయాన్ని అవమానిస్తే గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్షLatest Breaking News from PressMeetతాజా వార్తలుఆస్తి పత్రాలు పోగొట్టిన ఎస్‌బీఐకి జరిమానా: రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ సంచలన తీర్పువాట్సాప్‌ వెబ్‌ వినియోగదారులకు సూపర్‌ అప్‌డేట్: ఇకపై బ్రౌజర్‌ నుంచే ఆడియో, వీడియో కాల్స్ఆర్‌ఏసీ టికెట్‌కు పూర్తి ఛార్జీ ఎందుకు?: లోక్‌సభలో రైల్వే శాఖ స్పష్టమైన వివరణతండ్రీకొడుకుల మధ్య 'పళ్ల బురుసు' వార్: అలరిస్తున్న 'బలగం' నటుల విలేజ్ కామెడీ డ్రామా టీజర్రాజ్యసభలో వందేమాతరం బిల్లుకు ఆమోదం: జాతీయ గేయాన్ని అవమానిస్తే గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష
National ⚡ AMP

రేపు కోట్లాది ఫోన్లలో ఎమర్జెన్సీ సైరన్: ఆందోళన చెందవద్దన్న కేంద్రం

May 1, 2026 May 1, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

మే 2న దేశవ్యాప్తంగా కోట్లాది మొబైల్ ఫోన్లు ఒకేసారి సైరన్ శబ్దాలతో మారుమోగనున్నాయి. విపత్తుల సమయంలో ప్రజలను అప్రమత్తం చేసే ‘సెల్ బ్రాడ్‌కాస్ట్ అలర్ట్ సిస్టమ్’ను పరీక్షించేందుకు కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ, ఎన్డీఎంఏ సంయుక్తంగా ఈ ట్రయల్ నిర్వహిస్తున్నాయి. ఇది కేవలం ప్రయోగాత్మక పరీక్ష మాత్రమేనని, ఫోన్‌కు అలర్ట్ మెసేజ్ వస్తే ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ వ్యవస్థ ద్వారా అత్యవసర సమాచారాన్ని క్షణాల్లో లక్షలాది మందికి చేరవేయడం సాధ్యమవుతుంది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!