📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, August 25, 2026
Visitors: 1,675,105  |  845 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో దంచికొట్టిన భారీ వర్షం: ట్రాఫిక్ స్తంభన, 15 విమానాలు దారి మళ్లింపుభారత సైన్యంలోకి ‘ఏకే-203 షేర్’: ఇన్సాస్ రైఫిళ్లకు స్వస్తి..డిసెంబర్ 31, 2026 తర్వాత పాత చెక్ బుక్స్ చెల్లవు: ఆర్బీఐఅస్సాంలో ఐవీఎఫ్ (IVF) అద్భుతం: దేశంలోనే తొలిసారిగా ‘లక్ష్మీ’ పశు జాతి ఆడ దూడ జననంజాతీయ రవాణా రంగంలో 1.3 కి.మీ పొడవైన డబుల్-స్టాక్ కంటైనర్ రైలు సరికొత్త సంచలనంLatest Breaking News from PressMeetతాజా వార్తలుఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో దంచికొట్టిన భారీ వర్షం: ట్రాఫిక్ స్తంభన, 15 విమానాలు దారి మళ్లింపుభారత సైన్యంలోకి ‘ఏకే-203 షేర్’: ఇన్సాస్ రైఫిళ్లకు స్వస్తి..డిసెంబర్ 31, 2026 తర్వాత పాత చెక్ బుక్స్ చెల్లవు: ఆర్బీఐఅస్సాంలో ఐవీఎఫ్ (IVF) అద్భుతం: దేశంలోనే తొలిసారిగా ‘లక్ష్మీ’ పశు జాతి ఆడ దూడ జననంజాతీయ రవాణా రంగంలో 1.3 కి.మీ పొడవైన డబుల్-స్టాక్ కంటైనర్ రైలు సరికొత్త సంచలనం
Andhra ⚡ AMP

విచ్ఛిన్నకర రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకం: పీవీఎన్ మాధవ్

April 6, 2026 April 6, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

విజయవాడలోని పార్టీ కార్యాలయంలో జరిగిన బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం మొదట, పార్టీ తర్వాత అనే లక్ష్యంతో బీజేపీ పనిచేస్తోందని, విచ్ఛిన్నకర రాజకీయాలకు తమ పార్టీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఆర్టికల్ 370 రద్దు, రామమందిర నిర్మాణం వంటి చారిత్రాత్మక నిర్ణయాలు సాకారమయ్యాయని గుర్తుచేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా సాగుతున్నామని, ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటూనే పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తామని పిలుపునిచ్చారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!