📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, June 16, 2026
Visitors: 1,086,130  |  255 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుఢిల్లీ: దగ్గు మందు కొనుగోలుకు డాక్టర్ ప్రిస్కిప్షన్ తప్పనిసరి.. కేంద్రం సంచలన నిర్ణయంచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుఢిల్లీ: దగ్గు మందు కొనుగోలుకు డాక్టర్ ప్రిస్కిప్షన్ తప్పనిసరి.. కేంద్రం సంచలన నిర్ణయంచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలు
National ⚡ AMP

రేపు కోట్లాది ఫోన్లలో ఎమర్జెన్సీ సైరన్: ఆందోళన చెందవద్దన్న కేంద్రం

May 1, 2026 May 1, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

మే 2న దేశవ్యాప్తంగా కోట్లాది మొబైల్ ఫోన్లు ఒకేసారి సైరన్ శబ్దాలతో మారుమోగనున్నాయి. విపత్తుల సమయంలో ప్రజలను అప్రమత్తం చేసే ‘సెల్ బ్రాడ్‌కాస్ట్ అలర్ట్ సిస్టమ్’ను పరీక్షించేందుకు కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ, ఎన్డీఎంఏ సంయుక్తంగా ఈ ట్రయల్ నిర్వహిస్తున్నాయి. ఇది కేవలం ప్రయోగాత్మక పరీక్ష మాత్రమేనని, ఫోన్‌కు అలర్ట్ మెసేజ్ వస్తే ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ వ్యవస్థ ద్వారా అత్యవసర సమాచారాన్ని క్షణాల్లో లక్షలాది మందికి చేరవేయడం సాధ్యమవుతుంది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!