📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, May 15, 2026
Visitors: 703,006  |  220 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుప్రధాని పిలుపుకు స్పందన: ఎడ్లబండిపై పెళ్లి ఊరేగింపు నిర్వహించిన కానిస్టేబుల్పంచదార ఎగుమతులపై కేంద్రం నిషేధం: దేశీయ మార్కెట్‌లో ధరల నియంత్రణే లక్ష్యందిల్లీ మెట్రోలో ఉబెర్ సీఈఓ దారా ఖోస్రోషాహి ప్రయాణం: నెట్టింట వీడియో వైరల్మద్యం దుకాణాలపై సీఎం విజయ్ సంచలన నిర్ణయం: 717 షాపుల మూతకు ఆదేశంపోక్సో కేసు కొట్టివేయాలని హైకోర్టులో బండి భగీరథ్ పిటిషన్Latest Breaking News from PressMeetతాజా వార్తలుప్రధాని పిలుపుకు స్పందన: ఎడ్లబండిపై పెళ్లి ఊరేగింపు నిర్వహించిన కానిస్టేబుల్పంచదార ఎగుమతులపై కేంద్రం నిషేధం: దేశీయ మార్కెట్‌లో ధరల నియంత్రణే లక్ష్యందిల్లీ మెట్రోలో ఉబెర్ సీఈఓ దారా ఖోస్రోషాహి ప్రయాణం: నెట్టింట వీడియో వైరల్మద్యం దుకాణాలపై సీఎం విజయ్ సంచలన నిర్ణయం: 717 షాపుల మూతకు ఆదేశంపోక్సో కేసు కొట్టివేయాలని హైకోర్టులో బండి భగీరథ్ పిటిషన్
National ⚡ AMP

ప్రధాని పిలుపుకు స్పందన: ఎడ్లబండిపై పెళ్లి ఊరేగింపు నిర్వహించిన కానిస్టేబుల్

May 14, 2026 19 hr ago 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధన పొదుపు పాటించాలన్న ప్రధాని మోదీ పిలుపునకు ఛత్తీస్‌గఢ్‌లో విశేష స్పందన లభించింది. నారాయణ్‌పుర్‌ ఎస్పీ గన్‌మెన్ కుబేర్ దెహారీ తన పెళ్లి బారాత్‌ కోసం కార్లను కాదని, ఎడ్లబండ్లను ఎంచుకున్నారు. మూడు కిలోమీటర్ల దూరంలోని వధువు ఇంటికి కుటుంబ సభ్యులతో కలిసి ఎడ్లబండిపైనే వెళ్లారు. ఈ నిర్ణయం ఇంధన ఆదాకే కాక, మన సంస్కృతిని కాపాడటానికేనని ఆయన తెలిపారు. కుబేర్ చొరవను అభినందిస్తూ రాష్ట్ర మంత్రి కేదార్ కశ్యప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వార్త వైరల్‌గా మారింది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!