📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, June 16, 2026
Visitors: 1,085,709  |  167 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుఢిల్లీ: దగ్గు మందు కొనుగోలుకు డాక్టర్ ప్రిస్కిప్షన్ తప్పనిసరి.. కేంద్రం సంచలన నిర్ణయంచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుఢిల్లీ: దగ్గు మందు కొనుగోలుకు డాక్టర్ ప్రిస్కిప్షన్ తప్పనిసరి.. కేంద్రం సంచలన నిర్ణయంచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలు
ఆరోగ్యం - Health ⚡ AMP

ఢిల్లీ: దగ్గు మందు కొనుగోలుకు డాక్టర్ ప్రిస్కిప్షన్ తప్పనిసరి.. కేంద్రం సంచలన నిర్ణయం

June 16, 2026 1 hr ago 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

దేశంలో సిరప్ ఆధారిత ఔషధాల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దగ్గు మందు వంటి సిరప్‌లను డాక్టర్ చీటీ లేకుండా కెమిస్ట్‌లు నేరుగా విక్రయించడాన్ని నిషేధించింది. ఈ మేరకు 1945 ఔషధ నిబంధనల ‘షెడ్యూల్ K’ నుండి సిరప్‌లను తొలగిస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దగ్గు మందుల నాణ్యత, భద్రతా లోపాలపై వెల్లువెత్తిన ఆందోళనల నేపథ్యంలో, డీటీఏబీ (DTAB) సంప్రదింపులతో సిరప్‌ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఈ తక్షణ నిర్ణయం తీసుకుంది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!