📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Wednesday, July 29, 2026
Visitors: 1,545,464  |  642 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుతండ్రీకొడుకుల మధ్య 'పళ్ల బురుసు' వార్: అలరిస్తున్న 'బలగం' నటుల విలేజ్ కామెడీ డ్రామా టీజర్రాజ్యసభలో వందేమాతరం బిల్లుకు ఆమోదం: జాతీయ గేయాన్ని అవమానిస్తే గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్షఈపీఎఫ్‌ఓ విప్లవాత్మక నిర్ణయం: పాత పీఎఫ్ ఖాతాల గుర్తింపు, నిధుల బదిలీ కోసం 'ఈ-ప్రాప్తి' పోర్టల్కరెన్సీ నోట్ల మన్నిక పెంపే లక్ష్యం: త్వరలో అందుబాటులోకి పాలిమర్ నోట్లుCSC Supervisor/Operator Recruitment 2026Latest Breaking News from PressMeetతాజా వార్తలుతండ్రీకొడుకుల మధ్య 'పళ్ల బురుసు' వార్: అలరిస్తున్న 'బలగం' నటుల విలేజ్ కామెడీ డ్రామా టీజర్రాజ్యసభలో వందేమాతరం బిల్లుకు ఆమోదం: జాతీయ గేయాన్ని అవమానిస్తే గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్షఈపీఎఫ్‌ఓ విప్లవాత్మక నిర్ణయం: పాత పీఎఫ్ ఖాతాల గుర్తింపు, నిధుల బదిలీ కోసం 'ఈ-ప్రాప్తి' పోర్టల్కరెన్సీ నోట్ల మన్నిక పెంపే లక్ష్యం: త్వరలో అందుబాటులోకి పాలిమర్ నోట్లుCSC Supervisor/Operator Recruitment 2026
Khammam ⚡ AMP

స్థానిక సంస్థల ఎన్నికల్లో గిరిజనులకు 10% రిజర్వేషన్ ఇవ్వాలి – రవి రాథోడ్ డిమాండ్

February 11, 2025 February 11, 2025 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

టేకులపల్లి మండలంలో జరిగిన మీడియా సమావేశంలో సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు రవి రాథోడ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో గిరిజనులకు 10% రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధంగా గిరిజనులకు రిజర్వేషన్ అమలు చేయాల్సినప్పటికీ, స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు.

రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి
తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పడి 11 సంవత్సరాలు అయినప్పటికీ, గిరిజనులకు రిజర్వేషన్ కచ్చితంగా అమలు చేయలేదని రవి రాథోడ్ విమర్శించారు. రాష్ట్రంలో గిరిజనులు అధికంగా ఉన్న జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో 10% రిజర్వేషన్ అమలు చేయాలని, గిరిజన లంబాడి సామాజిక వర్గానికి న్యాయం చేయాలని కోరారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక రిజర్వేషన్
రాష్ట్రంలోని అన్ని ఏజెన్సీ మండలాల్లో జడ్పీటీసీ స్థానాలను ST రిజర్వ్ చేయాలని, రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను కచ్చితంగా అన్ని శాఖల్లో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గిరిజనుల హక్కులను కాపాడే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని రవి రాథోడ్ డిమాండ్ చేశారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!