📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, July 28, 2026
Visitors: 1,535,809  |  777 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Khammam ⚡ AMP

నిరిపుయోగంలో ఉన్న కమిటీ హాల్ ని వినియోగం లోకి తెచ్చిన …కౌన్సిలర్ బండారి

July 20, 2024 July 20, 2024 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

కొత్తగూడెం 35 వార్డులో ఎన్నో సంవత్సరాలు నిరుఉపయోగంలో ఉన్న కమ్యూనిటీ హాల్ ని వినియోగంలోకి తెచ్చి ప్రారంభించిన స్థానిక కౌన్సిలర్ రుక్మాంగాధర్ బండారి వినియోగంలోకి తేవాలని డ్వాక్రా మహిళల సమావేశాలు చేసుకోవడానికి స్థలం లేక ఇబ్బంది పడుతున్న దృష్ట్యా స్థానిక కౌన్సిలర్ బండారి చొరువతో కమిటీ హాల్ చుట్టూ ఆపరిశుభ్రంగా ఎన్నో సంవత్సరాలు నుండి పెరిగిపోయిన చెత్త జెసిబితో శుభ్రపరిచి హాల్లో ఉన్న చిన్న చిన్న మరమ్మతులు చేసి రెండు నూతన ఫ్యాన్లు, ట్యూబ్ లైట్ లు ఏర్పాటు చేసి మహిళలకు వినియోగానికి తీసుకురావడం జరిగింది.ఈ సందర్భంగా సమైక్య సమావేశంలో రుక్మాంగదర్ బండారి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కోరారు.ఇక నుండి ప్రభుత్వ అన్ని సంక్షేమ పథకాలు ఇక్కడ నుండే నిర్వహించబడతాయని రుక్మాంగదర్ బండారి ఆదేశించారు.సమైక్య సమావేశంలో చేతి వృత్తుల ద్వారా స్వయం ఉపాధి కల్పించే దిశలో త్వరలో స్వయం ఉపాధి అల్లికలు,టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, కంప్యూటర్ డిజైనింగ్, వీటికి త్వరలో ఇక్కడి నుంచి శిక్షణ కార్యక్రమం,ఇక్కడే ఏర్పాటు చేయబడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వాస భారతి మరియు సమైక్య అధ్యక్షురాలు మునిగ సుజాత, ఆర్పి రాజ్యలక్ష్మి మరియు సమైక్య ఓబీలు, సభ్యులు మల్లమ్మ, అరిపినేని లక్ష్మి, రూప బండారి, ఆసియా, రాజేశ్వరి , సృజన,రమణ, రజిత ,కాజా మరియు సమైక్య సభ్యురాలు పాల్గొన్నారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!