తెలంగాణ విద్యార్థుల సమస్యలపై వినతి పత్రం :కోటా శివశంకర్
విద్యా కమిషన్ చైర్మన్ ను కలిసి వినతి పత్రం సమర్పణ తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట శివశంకర్ చైర్మన్ ఆకునూరి మురళి గారికి వినతి పత్రం అందించారు. విద్యార్థుల సమస్యలు:…