Notice: Function _load_textdomain_just_in_time was called incorrectly. Translation loading for the page-views-count domain was triggered too early. This is usually an indicator for some code in the plugin or theme running too early. Translations should be loaded at the init action or later. Please see Debugging in WordPress for more information. (This message was added in version 6.7.0.) in /home/pressmeet/public_html/wp-includes/functions.php on line 6121
admin, Author at Press Meet - Page 13 of 46

Author: admin

డ్యూయల్ సిమ్ వినియోగదారులకు ట్రాయ్ కొత్త నిబంధన

ట్రాయ్ కొత్త రూల్‌: కేవలం రూ.20 రీఛార్జితో సిమ్‌ కార్డును యాక్టివ్‌గా ఉంచుకోండి ఇప్పటికే డ్యూయల్‌ సిమ్‌ వినియోగదారులకు ఓ పెద్ద గుడ్‌న్యూస్. ట్రాయ్‌ తీసుకొచ్చిన కొత్త నిబంధన ప్రకారం, మీ సిమ్‌కార్డును యాక్టివ్‌గా ఉంచుకోవడానికి కేవలం రూ.20 రీఛార్జి చెల్లిస్తే…

మాలలు వర్గీకరణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ఒక సోదరుడు అడిగిన ప్రశ్నకు నా సమాధానం : సంగటి మనోహర్ మహాజన్

రాజ్యాంగ స్పూర్తికి, ప్రాతినిధ్య అసలు ఉద్దేశానికి మరియు ఉమ్మడి కేంద్ర జాబితా యొక్క ఆలోచనలకు వర్గీకరణ అన్నది వ్యతిరేకం. కావున, వర్గీకరణను మాలలు వ్యతికిస్తున్నారు. వర్గీకరణ అన్నది అశాస్త్రీయం, అహేతుకం మరియు అసంబద్ధం. బలమైన “ఉద్దేశాలు మరియు లక్ష్యాలు” సాధించేందుకు వర్గీకరణ…

పెట్టుబడుల అవకాశాలు కోసం సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి

సింగపూర్‌లో పర్యటిస్తున్న సీఎం ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఆ దేశ పర్యావరణ శాఖ మంత్రి గ్రేస్ ఫూ హైయిన్‌తో భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలు, భాగస్వామ్యాలపై విస్తృత చర్చలు జరిగాయి. పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, నీటి వనరుల…

“నా మూట నా ఇష్టం” కావాలంటే రేవంత్ రెడ్డికి చెప్పుకో

నిర్మల్ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు (టీఎస్ 18 టీ 8485) నిర్మల్ నుండి బైంసాకు రాత్రి 7 గంటలకు బయలుదేరింది. బైంసా మండలం దేగామ్ గ్రామానికి చెందిన ఎల్క బాయి లగేజీతో బస్సులో ఎక్కింది. ఆమె పెద్ద మూటను…

నామినేటేడ్, కార్పొరేషన్ల చైర్మన్ పోస్టుల భర్తీపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కీలక ప్రకటన

టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ జనవరి చివరిలోపు నామినేటేడ్, కార్పొరేషన్ల చైర్మన్ పోస్టుల భర్తీ చేయనున్నట్లు తెలిపారు. 2025 జనవరి 15న ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో జరిగిన సమావేశంలో టీపీసీసీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. 🔹

కృష్ణా నదీ జలాల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు ట్రైబ్యునల్-II (కేడబ్ల్యూడీటీ-II) ఎదుట బలమైన వాదనలు వినిపించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణకు అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం (1956 సెక్షన్ 3) ప్రకారం నీటి కేటాయింపులు…

భోజనం చేసిన వెంటనే మాత్రలు వేసుకుంటున్నారా? జాగ్రత!

భోజనం చేసిన వెంటనే మాత్రలు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ సమస్యలపై అవగాహన కల్పించేందుకు కొన్ని ముఖ్యమైన అంశాలు: సూచనలు: మాత్రలు వేసుకునే ముందు లేదా తర్వాత కనీసం 30 నిమిషాల గ్యాప్ ఉండేలా చూసుకోవాలి.…

రైతు భరోసా, ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకాల అమలుకు సీఎం రేవంత్‌ కీలక నిర్ణయాలు

జనవరి 26 నుంచి రైతు భరోసా, ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకాలను అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కలెక్టర్లతో జరిగిన సమావేశంలో పథకాలను గ్రామసభలు, వార్డు సభల ద్వారా ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయాలని సూచించారు. కీలక దిశానిర్ధేశాలు: సీఎం…

తిరుపతి ఘటనపై సీపీఎం బివి రాఘవులు తీవ్ర విమర్శలు

విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్ట్) పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు ఆంధ్రప్రదేశ్ పరిణామాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ముఖ్యంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనను ప్రస్తావిస్తూ దీనిని తీవ్ర విషాదకరంగా అభివర్ణించారు. ప్రధానిపై ఆరోపణలు…

తిరుమల తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

తిరుమలలో వైకుంఠద్వార దర్శనం టోకెన్ల జారీలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి అధికారులు సేకరించిన నివేదికను సీఎం చంద్రబాబుకు అందజేశారు. నివేదికలో ప్రధాన…

te Telugu
error: Content is protected !!