📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, April 24, 2026
Visitors: 431,723  |  666 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుమంగళగిరిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన సీఎం చంద్రబాబువిశాఖ ఆటోనగర్‌లో భారీ అగ్నిప్రమాదంవేములవాడ భీమన్నను దర్శించుకున్న డీజీపీ శివధర్ రెడ్డిచంద్రబాబుకు ప్రతిష్టాత్మక 'బిజినెస్ రిఫార్మర్' అవార్డుఏసీబీ కస్టడీలోకి సస్పెండైన అధికారిణి శాంతిLatest Breaking News from PressMeetతాజా వార్తలుమంగళగిరిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన సీఎం చంద్రబాబువిశాఖ ఆటోనగర్‌లో భారీ అగ్నిప్రమాదంవేములవాడ భీమన్నను దర్శించుకున్న డీజీపీ శివధర్ రెడ్డిచంద్రబాబుకు ప్రతిష్టాత్మక 'బిజినెస్ రిఫార్మర్' అవార్డుఏసీబీ కస్టడీలోకి సస్పెండైన అధికారిణి శాంతి
Telangana ⚡ AMP

సైబర్ బ్లాక్ మెయిలింగ్‌పై అప్రమత్తంగా ఉండండి: డీజీ శిఖా గోయల్

March 9, 2026 March 9, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

మహిళలు ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉండాలని, సైబర్ బ్లాక్ మెయిలింగ్‌కు భయపడవద్దని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖా గోయల్ సూచించారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫోటోల పేరుతో బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తే పంపవద్దని, ఒక్కసారి పంపితే పదే పదే వేధిస్తారని హెచ్చరించారు. ఇలాంటి సమయాల్లో మౌనంగా ఉండకుండా వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని లేదా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. ధైర్యంగా ఉండి అవగాహనతోనే ఇటువంటి నేరాలను అరికట్టవచ్చని మహిళా దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన వీడియోలో ఆమె పేర్కొన్నారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!