📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, July 24, 2026
Visitors: 1,523,321  |  677 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుహైకోర్టు రిటైర్డ్ జడ్జీల వసతుల్లో ఏకరూపత: ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు: సుప్రీంకోర్టుస్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) - రూర్కెలా స్టీల్ ప్లాంట్ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్‘వందేమాతరం’ని అవమానిస్తే మూడేళ్ల జైలు: పార్లమెంట్‌లో సవరణ బిల్లు!మతం మారితే ఎస్సీ హోదా రద్దు: మరోసారి సుప్రీంకోర్టు తుది తీర్పుLatest Breaking News from PressMeetతాజా వార్తలుహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుహైకోర్టు రిటైర్డ్ జడ్జీల వసతుల్లో ఏకరూపత: ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు: సుప్రీంకోర్టుస్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) - రూర్కెలా స్టీల్ ప్లాంట్ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్‘వందేమాతరం’ని అవమానిస్తే మూడేళ్ల జైలు: పార్లమెంట్‌లో సవరణ బిల్లు!మతం మారితే ఎస్సీ హోదా రద్దు: మరోసారి సుప్రీంకోర్టు తుది తీర్పు
Telangana ⚡ AMP

సైబర్ బ్లాక్ మెయిలింగ్‌పై అప్రమత్తంగా ఉండండి: డీజీ శిఖా గోయల్

March 9, 2026 March 9, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

మహిళలు ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉండాలని, సైబర్ బ్లాక్ మెయిలింగ్‌కు భయపడవద్దని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖా గోయల్ సూచించారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫోటోల పేరుతో బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తే పంపవద్దని, ఒక్కసారి పంపితే పదే పదే వేధిస్తారని హెచ్చరించారు. ఇలాంటి సమయాల్లో మౌనంగా ఉండకుండా వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని లేదా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. ధైర్యంగా ఉండి అవగాహనతోనే ఇటువంటి నేరాలను అరికట్టవచ్చని మహిళా దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన వీడియోలో ఆమె పేర్కొన్నారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!