📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, April 24, 2026
Visitors: 431,696  |  663 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుమంగళగిరిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన సీఎం చంద్రబాబువిశాఖ ఆటోనగర్‌లో భారీ అగ్నిప్రమాదంవేములవాడ భీమన్నను దర్శించుకున్న డీజీపీ శివధర్ రెడ్డిచంద్రబాబుకు ప్రతిష్టాత్మక 'బిజినెస్ రిఫార్మర్' అవార్డుఏసీబీ కస్టడీలోకి సస్పెండైన అధికారిణి శాంతిLatest Breaking News from PressMeetతాజా వార్తలుమంగళగిరిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన సీఎం చంద్రబాబువిశాఖ ఆటోనగర్‌లో భారీ అగ్నిప్రమాదంవేములవాడ భీమన్నను దర్శించుకున్న డీజీపీ శివధర్ రెడ్డిచంద్రబాబుకు ప్రతిష్టాత్మక 'బిజినెస్ రిఫార్మర్' అవార్డుఏసీబీ కస్టడీలోకి సస్పెండైన అధికారిణి శాంతి
Telangana ⚡ AMP

పునరుద్ధరించిన శాసనమండలి నూతన భవనం ప్రారంభం

March 9, 2026 March 9, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో పునరుద్ధరించిన శాసనమండలి నూతన భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం ప్రారంభించారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రులతో కలిసి నూతన భవన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండలిలోని తన గదిలో సీఎం పూజలు నిర్వహించారు. అనంతరం సెంట్రల్ హాల్ ఏర్పాటుపై అధికారులతో చర్చించి, కాన్‌స్టిట్యూషన్ క్లబ్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!