📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, April 28, 2026
Visitors: 485,674  |  451 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలువాట్సప్ సరికొత్త క్లౌడ్ బ్యాకప్ ఫీచర్: యూజర్లకు స్టోరేజీ ఊరటకొలంబియా హిప్పోల రక్షణకు అనంత్ అంబానీ ముందడుగుమెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం: 15 మంది ప్రయాణికులకు గాయాలుడిజిటల్ అరెస్ట్ మోసాల కట్టడికి కేంద్రం కీలక ప్రతిపాదనలుపాటియాలాలో భారీ పేలుడు: రైల్వే ట్రాక్ సమీపంలో వ్యక్తి మృతిLatest Breaking News from PressMeetతాజా వార్తలువాట్సప్ సరికొత్త క్లౌడ్ బ్యాకప్ ఫీచర్: యూజర్లకు స్టోరేజీ ఊరటకొలంబియా హిప్పోల రక్షణకు అనంత్ అంబానీ ముందడుగుమెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం: 15 మంది ప్రయాణికులకు గాయాలుడిజిటల్ అరెస్ట్ మోసాల కట్టడికి కేంద్రం కీలక ప్రతిపాదనలుపాటియాలాలో భారీ పేలుడు: రైల్వే ట్రాక్ సమీపంలో వ్యక్తి మృతి
Crime ⚡ AMP

దొంగోడి సవాల్ సీరియస్ గా తీసుకున్న పోలీసులు – చివరికీ అరెస్ట్

November 8, 2025 November 8, 2025 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

ఏలూరు జిల్లా నూజివీడు పరిసరాల్లో బైక్ దొంగతనాలపై దృష్టి సారించిన పోలీసులు, ఓ దొంగ తాగిన మత్తులో “నేను 100 బైక్స్ దొంగతనం చేశా, నాపై కేసులు ఉన్నాయి, దమ్ముంటే పట్టుకోండి” అని ఇచ్చిన ఛాలెంజ్‌ను సీరియస్‌గా తీసుకున్నారు. స్పెషల్ పోలీస్ టీమ్ ఐదుగురితో కూడిన అంతర్రాష్ట్ర మోటార్‌సైకిల్ ముఠాను అరెస్ట్ చేసి, రూ.9.08 లక్షల విలువైన 12 బైక్స్ స్వాధీనం చేసుకుంది. నిందితులు ఏలూరు, తిరువూరు, అగిరిపల్లి, నూజివీడు ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో బైక్ తాళాలను పగలగొట్టి దొంగతనాలు చేసారు. కేసులో 21 ఏళ్ల బంగారు సుబ్రహ్మణ్యం ప్రధాన నిందితుడిగా గుర్తించబడింది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!