📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, April 28, 2026
Visitors: 484,188  |  402 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుమెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం: 15 మంది ప్రయాణికులకు గాయాలుడిజిటల్ అరెస్ట్ మోసాల కట్టడికి కేంద్రం కీలక ప్రతిపాదనలుపాటియాలాలో భారీ పేలుడు: రైల్వే ట్రాక్ సమీపంలో వ్యక్తి మృతిశ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ఏయూ నుంచి రాణించిన మేధావులు గర్వకారణం: ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్Latest Breaking News from PressMeetతాజా వార్తలుమెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం: 15 మంది ప్రయాణికులకు గాయాలుడిజిటల్ అరెస్ట్ మోసాల కట్టడికి కేంద్రం కీలక ప్రతిపాదనలుపాటియాలాలో భారీ పేలుడు: రైల్వే ట్రాక్ సమీపంలో వ్యక్తి మృతిశ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ఏయూ నుంచి రాణించిన మేధావులు గర్వకారణం: ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
Andhra ⚡ AMP

విశాఖలో దారుణ ఘటన : నిద్రిస్తున్న భర్తపై వేడినీళ్లు పోసిన భార్య

July 31, 2025 July 31, 2025 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం నేరెళ్లవలసలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బుధవారం రాత్రి 2 గంటల సమయంలో నిద్రిస్తున్న భర్త నందిక కృష్ణపై భార్య గౌతమి వేడి నీళ్లు పోసింది. ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఈ దంపతుల మధ్య ఇటీవల తరచూ తగాదాలు జరుగుతున్నాయి. కలహాల నేపథ్యంలో భార్య ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన కృష్ణను స్థానికులు విశాఖ కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!