📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Monday, July 27, 2026
Visitors: 1,534,294  |  740 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Andhra ⚡ AMP

చేపల కోసం వెళ్లి ఊబిలో చిక్కుకున్న వృద్ధుడిని రక్షించిన యువకులు

July 31, 2025 July 31, 2025 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

ఏలూరు జ్యూట్ మిల్లు సమీపంలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కింద చేపలు, నత్తలు పట్టేందుకు వెళ్లిన బాజీరావు అనే వృద్ధుడు ఊబిలో చిక్కుకుని ప్రాణభయంతో కేకలు వేశాడు. అతని అరుపులు విన్న స్థానిక యువకులు స్పందించి, తాడుతో సహాయం చేసి వెంటనే బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. బాజీరావుకు స్వల్ప గాయాలవడంతో స్థానికంగా ప్రథమ చికిత్స అందించారు. చిన్న బాధనుగా కనిపించిన ఘటన, కొద్దిగా ఆలస్యం అయితే విషాదంలోకి మారేదని అక్కడివారు వ్యాఖ్యానించారు. ఈ ఘటనలో యువకుల వేగవంతమైన స్పందనపై స్థానికులు ప్రశంసలు కురిపించారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!