తెలంగాణ ప్రభుత్వం ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ‘ప్రజా వాణి’ అనే అద్భుతమైన వేదికను అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా ప్రజలు తమ సమస్యలపై అర్జీలు ఇవ్వాలంటే జిల్లా కలెక్టరేట్కో లేదా హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్కో వెళ్లాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు సాంకేతికతను జోడించి https://cpgrams.ts.nic.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనే ఫిర్యాదు చేసే సదుపాయాన్ని కల్పించారు. దీనివల్ల సమయం, డబ్బు ఆదా అవ్వడమే కాకుండా, ఫిర్యాదు ప్రక్రియలో పారదర్శకత పెరుగుతుంది. ప్రతి సామాన్యుడు తన […]