Category: Khammam

నిరిపుయోగంలో ఉన్న కమిటీ హాల్ ని వినియోగం లోకి తెచ్చిన …కౌన్సిలర్ బండారి

కొత్తగూడెం 35 వార్డులో ఎన్నో సంవత్సరాలు నిరుఉపయోగంలో ఉన్న కమ్యూనిటీ హాల్ ని వినియోగంలోకి తెచ్చి ప్రారంభించిన స్థానిక కౌన్సిలర్ రుక్మాంగాధర్ బండారి వినియోగంలోకి తేవాలని డ్వాక్రా మహిళల సమావేశాలు చేసుకోవడానికి స్థలం లేక ఇబ్బంది పడుతున్న దృష్ట్యా స్థానిక కౌన్సిలర్…

మణుగూరులో చట్ట వ్యతిరేక బెల్ట్ షాపులపై చర్యలు చేపట్టాలి : సామాజిక కార్యకర్త కర్నే బాబురావు

మణుగూరు ఏరియాలో చట్ట వ్యతిరేకంగా నడుస్తున్న బెల్ట్ షాపులపై చర్యలు చేపట్టాలని కోరుతూ సామాజిక కార్యకర్త కర్నే బాబురావు బుధవారం మణుగూరు ఎక్సైజ్ సీఐ గారికి వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనల ప్రకారం మైన్స్…

చండ్రుగొండ ఎస్‌ఐని మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ మండల నాయకులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం చండ్రుగొండ ఎస్‌ఐ గా నియమితులైన గంజి స్వప్న గారిని మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలతో స్వాగతం పలికిన భారతీయ జనతా పార్టీ చంద్రుగొండ మండల నాయకులు.శాంతిభద్రత అంశంలో బీజేపీ పార్టీ కార్యకర్తలుగా మేడమ్‌కు అన్ని…

తెలంగాణ ప్రభుత్వం అనర్హుల పెన్షన్ రికవరీ కోసం నోటీసులు

అనర్హుల నుంచి పెన్షన్ మొత్తాలను రికవరీ చేయాలని అధికారులను ఆదేశిస్తూ తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా పింఛన్లు అందుకున్న వారి నుంచి రికవరీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అనర్హులు అందుకున్న పింఛన్‌దారులకు నోటీసులు…

నైని బొగ్గు గనుల్లో తవ్వకాలకు సహకరించండి ఒడిశా CMకు ..భట్టి రిక్వెస్ట్

నైని బొగ్గు గనుల్లో తవ్వకాలు చేపట్టడానికి సహకరించాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీకి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అధికారులతో కలిసి ఒడిశాకు వెళ్లిన భట్టి విక్రమార్క.. ఆ రాష్ట్ర సెక్రటేరియట్ లో సీఎం…

సింగరేణిలో “సిబిఎస్‌ఇ” కి శ్రీకారం

సింగరేణిలో సిబిఎస్‌ఇ అమలుకు చొరవ గత కొన్నేళ్లుగా సింగరేణిలోని విద్యాసంస్థల్లో సిబిఎస్‌ఇ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్) పాఠ్యాంశాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు మూడు నెలల క్రితం సింగరేణి విద్యాశాఖ ఆధ్వర్యంలో అన్ని ఏరియాల్లోని ఉద్యోగుల కుటుంబాల…

అశ్వారావుపేట ఎస్సై శ్రీను మృతికి కారకులపై హత్యాయత్నం కేసు పెట్టాలి దళిత సంఘాల డిమాండ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను (38), మృతి చెందారు. గత నెల 30న ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఎస్సై శ్రీరాముల శ్రీను హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. సహోద్యోగులు తన విధుల…

13 ఏళ్ల పాఠశాల బాలుడు గుండెపోటుతో మృతి

భద్రాద్రి కొత్తగూడెం-చుంచుపల్లి మండలం విద్యానగర్‌ కాలనీలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో చదువుతున్న హరికృష్ణ అనే 13 ఏళ్ల బాలుడు అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందాడు. స్కూల్‌లో ఛాతీ నొప్పి రావడంతో బాలుడిని ఆసుపత్రికి తరలించగా, దురదృష్టవశాత్తు, అప్పటికే గుండెపోటుకు గురై మృతి…

ఆగిన డ్రైనేజీ నిర్మాణం..గ్రామస్తులు ఆందోళన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రగొండ మండలం గుర్రాయి గూడెం గ్రామంలో డ్రైనేజ్ పనులు సగంలోనే ఆపివేశారని గ్రామస్తులు ఆందోళన చేశారు. వివరాల్లోకి వెళితే గుర్రాయిగూడెం గ్రామంలోని టిఆర్ఎస్ పార్టీ రాజకీయ నాయకుడు ఎంపీపీ నిధులు, ఎంపీటీసీ ద్వారా విడుదలైన అభివృద్ధి పనులను…

రేషన్ షాప్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

దమ్మపేట మండలం మందలపల్లి గ్రామంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు పర్యటించి ముందుగా రేషన్ షాప్ ను తనిఖీ చేసి నిల్వలను పరిశీలించి డీలర్ తో మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది లేకుండా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ…

error: Content is protected !!