Saturday, March 14, 2026
f t y in
Breaking

National

Advertisement
భారత రాజ్యాంగం దేశ పవిత్ర గ్రంథం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
National

భారత రాజ్యాంగం దేశ పవిత్ర గ్రంథం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

భారత రాజ్యాంగ వజ్రోత్సవ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె రాజ్యాంగాన్ని దేశం యొక్క పవిత్ర గ్రంథంగా అభివర్ణించారు. “75 ఏళ్ల క్రితం ఈ రోజు భారత రాజ్యాంగం ఆమోదం పొందింది. ప్రజాస్వామ్య, గణతంత్ర సూత్రాల ఆధారంగా రూపొందించిన ఈ రాజ్యాంగం దేశానికి అద్భుతమైన మార్గదర్శకత్వం అందించింది. రాజ్యాంగ రూపకల్పనలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ముఖ్యమైన పాత్ర పోషించారు. సమానత్వం, స్వేచ్ఛ, సామరస్యం, సౌభ్రాతృత్వం వంటి […]

Loading

November 26, 2024 • admin
Advertisement
error: Content is protected !!