📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, June 9, 2026
Visitors: 1,002,742  |  280 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలులైసెన్స్ వ్యాలిడిటీ 50 ఏళ్లకు పెంపు? కేంద్రం కీలక కసరత్తు!పర్యావరణ ఉల్లంఘనలు: కిరాయిదారే బాధ్యుడు.. సుప్రీంకోర్టుపెళ్లి చేసుకోకపోతే మోసం కాదు: సుప్రీంకోర్టు కీలక తీర్పువిద్యావ్యవస్థలో సంక్షోభం: లీకేజీల లీలలు - విద్యార్థుల కన్నీళ్లు : బాలల హక్కుల సంఘం అనురాధ రావుయాక్సిస్ బ్యాంక్ గచ్చిబౌలి వాక్-ఇన్ డ్రైవ్ (జూన్ 9)Latest Breaking News from PressMeetతాజా వార్తలులైసెన్స్ వ్యాలిడిటీ 50 ఏళ్లకు పెంపు? కేంద్రం కీలక కసరత్తు!పర్యావరణ ఉల్లంఘనలు: కిరాయిదారే బాధ్యుడు.. సుప్రీంకోర్టుపెళ్లి చేసుకోకపోతే మోసం కాదు: సుప్రీంకోర్టు కీలక తీర్పువిద్యావ్యవస్థలో సంక్షోభం: లీకేజీల లీలలు - విద్యార్థుల కన్నీళ్లు : బాలల హక్కుల సంఘం అనురాధ రావుయాక్సిస్ బ్యాంక్ గచ్చిబౌలి వాక్-ఇన్ డ్రైవ్ (జూన్ 9)
జాతీయం - National ⚡ AMP

పర్యావరణ ఉల్లంఘనలు: కిరాయిదారే బాధ్యుడు.. సుప్రీంకోర్టు

June 9, 2026 8 hr ago 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

అద్దెకు తీసుకున్న స్థలంలో జరిగే పర్యావరణ ఉల్లంఘనలకు కిరాయిదారే బాధ్యత వహించాల్సి ఉంటుందని, స్థల యజమానికి జరిమానా విధించడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) తీర్పును జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ సంజీవ్‌ సచ్‌దేవ ధర్మాసనం సమర్థించింది. సూరత్‌లో అద్దె స్థలంలో రసాయన పరిశ్రమ వల్ల జరిగిన కాలుష్యానికి యజమానికి రూ.25 లక్షల జరిమానా విధిస్తూ గుజరాత్ కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన నోటీసును కోర్టు కొట్టివేసింది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!