రాబోయే ఎన్నికల్లో ఇందిరమ్మ గృహాల నిర్మాణమే రిఫరెండం అవుతుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ఇళ్ల కంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ ఇళ్లను నిర్మిస్తుందని, దీనిపై కేటీఆర్ తన సవాల్ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో రెండున్నరేళ్లలో $4.5$ లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించామని, జూన్ $1$న మరో $2.5$ లక్షలు, హైదరాబాద్లో తొలి విడతగా లక్ష గృహాలను వాస్తు ఆధారంగా నిర్మిస్తామని మంత్రి వెల్లడించారు.
![]()




