📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Thursday, May 21, 2026
Visitors: 777,976  |  332 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలువిప్రో (Wipro) మెగా వాక్-ఇన్ డ్రైవ్దేశంలో మరో 100 కొత్త విమానాశ్రయాలు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుసూర్యాస్త్ర రాకెట్ ప్రయోగం సక్సెస్: స్వదేశీ రక్షణ రంగంలో భారత్ సరికొత్త మైలురాయిఇన్ఫోసిస్ (Infosys BPM) వాక్-ఇన్ డ్రైవ్ వీధి కుక్కల తరలింపుపై ఆదేశాల మార్పుకు సుప్రీంకోర్టు తిరస్కృతిLatest Breaking News from PressMeetతాజా వార్తలువిప్రో (Wipro) మెగా వాక్-ఇన్ డ్రైవ్దేశంలో మరో 100 కొత్త విమానాశ్రయాలు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుసూర్యాస్త్ర రాకెట్ ప్రయోగం సక్సెస్: స్వదేశీ రక్షణ రంగంలో భారత్ సరికొత్త మైలురాయిఇన్ఫోసిస్ (Infosys BPM) వాక్-ఇన్ డ్రైవ్ వీధి కుక్కల తరలింపుపై ఆదేశాల మార్పుకు సుప్రీంకోర్టు తిరస్కృతి
జాతీయం - National ⚡ AMP

దేశంలో మరో 100 కొత్త విమానాశ్రయాలు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

May 21, 2026 10 hr ago 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

రానున్న పదేళ్లలో దేశంలో కొత్తగా 100 విమానాశ్రయాలు, 200 హెలిప్యాడ్లను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. బుధవారం రాంచీ విమానాశ్రయంలో ప్రయాణికుల కోసం ‘ఉడాన్ యాత్రీ కేఫ్’, ‘ఫ్లైబ్రరీ’ (గ్రంథాలయం)లను ఆయన ప్రారంభించారు. త్వరలోనే రూ. 29 వేల కోట్లతో ‘ఉడాన్-2’ పథకాన్ని ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. విమాన ప్రయాణికులకు ఊరటనిస్తూ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలతో పాటు, ల్యాండింగ్, పార్కింగ్ ఛార్జీలను తగ్గించినట్లు మంత్రి వెల్లడించారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!