📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Thursday, June 11, 2026
Visitors: 1,027,981  |  337 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుహౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లుఇంటర్నెట్ సామ్రాజ్యాన్ని శాసించిన యాహూ.. ఎలా పతనమైంది?లైసెన్స్ వ్యాలిడిటీ 50 ఏళ్లకు పెంపు? కేంద్రం కీలక కసరత్తు!Latest Breaking News from PressMeetతాజా వార్తలుహౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లుఇంటర్నెట్ సామ్రాజ్యాన్ని శాసించిన యాహూ.. ఎలా పతనమైంది?లైసెన్స్ వ్యాలిడిటీ 50 ఏళ్లకు పెంపు? కేంద్రం కీలక కసరత్తు!
Telangana ⚡ AMP

వేములవాడ భీమన్నను దర్శించుకున్న డీజీపీ శివధర్ రెడ్డి

April 24, 2026 April 24, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా వేములవాడ భీమేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆయన రుద్రంగిలో నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. అయితే, డీజీపీ పర్యటన షెడ్యూల్‌లో స్పష్టత లేకపోవడంతో వేములవాడలో తొలుత గందరగోళం నెలకొంది. మొదట ఆలయానికి వచ్చి వెనుదిరిగిన ఆయన, రుద్రంగి కార్యక్రమం ముగించుకొని తిరిగి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. సరైన సమాచారం లేక ఇబ్బంది పడ్డామని స్థానిక జర్నలిస్టులు పేర్కొన్నారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!