📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Thursday, April 23, 2026
Visitors: 421,902  |  562 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుసింగరేణి ఉద్యోగులకు రూ.10 లక్షల సహజ మరణ బీమావాట్సాప్‌లో కొత్తగా మొబైల్ రీఛార్జ్ ఫీచర్ ప్రారంభంపెట్రోల్, డీజిల్ ధరల పెంపు వార్తలను ఖండించిన కేంద్రంఅటల్ పెన్షన్ యోజన (Atal Pension Yojana - APY) పూర్తి వివరాలురైలు చైన్ లాగడం: నిబంధనలు మరియు శిక్షలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుసింగరేణి ఉద్యోగులకు రూ.10 లక్షల సహజ మరణ బీమావాట్సాప్‌లో కొత్తగా మొబైల్ రీఛార్జ్ ఫీచర్ ప్రారంభంపెట్రోల్, డీజిల్ ధరల పెంపు వార్తలను ఖండించిన కేంద్రంఅటల్ పెన్షన్ యోజన (Atal Pension Yojana - APY) పూర్తి వివరాలురైలు చైన్ లాగడం: నిబంధనలు మరియు శిక్షలు
National ⚡ AMP

వాట్సాప్‌లో కొత్తగా మొబైల్ రీఛార్జ్ ఫీచర్ ప్రారంభం

April 23, 2026 2 hr ago 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

మెసేజింగ్ యాప్ వాట్సాప్ భారత్‌లో నేరుగా మొబైల్ రీఛార్జ్ చేసుకునే సరికొత్త ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఇందుకోసం ‘పే యూ’ (PayU)తో జతకట్టిన వాట్సాప్, జియో, ఎయిర్‌టెల్, వీఐ వినియోగదారులకు ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది. హోమ్ స్క్రీన్‌పై ఉన్న రూపాయి (₹) ఐకాన్ ద్వారా యూజర్లు తమకు నచ్చిన ప్లాన్‌ను ఎంచుకుని యూపీఐ, కార్డుల ద్వారా పేమెంట్ చేయవచ్చు. రీఛార్జ్‌తో పాటు కరెంట్ బిల్లులు, మెట్రో టికెట్ల బుకింగ్ వంటి సౌకర్యాలను కూడా ఒకే చోట కల్పించింది. దీనివల్ల థర్డ్ పార్టీ యాప్‌ల అవసరం లేకుండా చాట్ బాక్స్ నుంచే పనులు పూర్తి చేసుకోవచ్చు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!