📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, June 9, 2026
Visitors: 1,002,930  |  346 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలులైసెన్స్ వ్యాలిడిటీ 50 ఏళ్లకు పెంపు? కేంద్రం కీలక కసరత్తు!పర్యావరణ ఉల్లంఘనలు: కిరాయిదారే బాధ్యుడు.. సుప్రీంకోర్టుపెళ్లి చేసుకోకపోతే మోసం కాదు: సుప్రీంకోర్టు కీలక తీర్పువిద్యావ్యవస్థలో సంక్షోభం: లీకేజీల లీలలు - విద్యార్థుల కన్నీళ్లు : బాలల హక్కుల సంఘం అనురాధ రావుయాక్సిస్ బ్యాంక్ గచ్చిబౌలి వాక్-ఇన్ డ్రైవ్ (జూన్ 9)Latest Breaking News from PressMeetతాజా వార్తలులైసెన్స్ వ్యాలిడిటీ 50 ఏళ్లకు పెంపు? కేంద్రం కీలక కసరత్తు!పర్యావరణ ఉల్లంఘనలు: కిరాయిదారే బాధ్యుడు.. సుప్రీంకోర్టుపెళ్లి చేసుకోకపోతే మోసం కాదు: సుప్రీంకోర్టు కీలక తీర్పువిద్యావ్యవస్థలో సంక్షోభం: లీకేజీల లీలలు - విద్యార్థుల కన్నీళ్లు : బాలల హక్కుల సంఘం అనురాధ రావుయాక్సిస్ బ్యాంక్ గచ్చిబౌలి వాక్-ఇన్ డ్రైవ్ (జూన్ 9)
National ⚡ AMP

ఏప్రిల్ 25 నుంచి తిరుమలలో పద్మావతి పరిణయోత్సవాలు

April 16, 2026 April 16, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

తిరుమల నారాయణగిరి ఉద్యానవనాల్లో ఏప్రిల్ 25 నుంచి 27 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. మూడు రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో మలయప్పస్వామి వారు వరుసగా గజ, అశ్వ, గరుడ వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉభయ నాంచారులతో కలిసి నిర్వహించే ఈ కల్యాణ మహోత్సవం దృష్ట్యా, ఆ మూడు రోజులు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను తితిదే రద్దు చేసింది. భక్తులు ఈ విశిష్ట ఉత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకోవచ్చు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!